V6 News

లేటెస్ట్

బెంగళూరులో కెంపెగౌడ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోడీ

5జీ టెక్నాలజీని గత ప్రభుత్వాలు ఊహించలేదు పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం మనవైపే చూస్తోంది బెంగళూరు: గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్

Read More

రాజీవ్ హంతకులను విడుదల చేయండి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను ముందస్తుగా విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు

Read More

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు : మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొద్దిగంటల్లో ప్రారంభంకానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 6

Read More

ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ..కీలకాంశాలపై చర్చ

ప్రధాని మోడీని 8 ఏళ్ల తర్వాత కలిశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖపట్టణంలోని ఐఎన్ఎస్ చోళ గెస్ట్హౌస్లో మోడీతో పవన్ సమావేశమై పలు అంశ

Read More

మోడీకి స్వాగతం పలికిన పక్క రాష్ట్ర సీఎంలు..మరి తెలంగాణలో..?

ప్రధాని నరేంద్రమోడీ దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలతో బిజీగా ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు అభివ

Read More

హైకోర్టు చీఫ్ జస్టిస్ తో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.  ఈ రోజు సాయంత్రం  ఆయన నివాసానికి వెళ్లిన సీఎం.. &nbs

Read More

జగిత్యాల అడిషనల్ కలెక్టర్ డ్యాన్స్ అదుర్స్

జగిత్యాల అడిషనల్ కలెక్టర్ మంద మకరందు డ్యాన్స్ వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాలేజీ రోజుల్లో ఆయన చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ వీడియోలు న

Read More

జ్ఞానవాపి కేసు : పాత తీర్పునే పొడిగించిన సుప్రీం కోర్టు

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వెలుగుచూసిన శివలింగాన్ని సంరక్షించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని త

Read More

విశాఖకు చేరుకున్న ప్రధాని మోడీ

ప్రధాని మోడీ విశాఖకు చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, సీఎం వైఎస్ జగన్ ఆయనకు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని INSచోళ (న

Read More

మధ్యాహ్న భోజనం వికటించి 40 మంది విద్యార్థులకు అస్వస్థత

రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఓ చోట ఫుడ్​పాయిజన్ అయి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా నిజామాబాద్ జిల్లా

Read More

ప్రధాని టూర్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదు : కిషన్ రెడ్డి

ప్రధాని టూర్ ను అడ్డుకోవడం ఎవరి తరం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కనీస మర్యాదలు లేకుండా టీఆర్ఎస్ వ్యవహారశైలి ఉందన్నారు.  సీఎం వైఖరి తె

Read More

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు: నిందితుల బెయిల్పై తీర్పు వాయిదా

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితుల బెయిల్పై తీర్పును ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని పిటిషనర్ తరుపు న్

Read More