లేటెస్ట్
మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు ఐదేళ్ల జైలు శిక్ష
ఏపీ మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ల
Read Moreకరీంనగర్ కలెక్టరేట్ ముందు బీఎస్పీ ధర్నా
కరీంనగర్ కలెక్టరేట్ ముందు బీఎస్పీ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ గురుకుల పాఠశాల్లో సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా చేశారు. కలెక్టరేట్ ముందు బైఠాయిం
Read Moreమీరు గట్టిగా మాట్లాడితే నేనూ గట్టిగా మాట్లాడుతా..
పెండింగ్ బిల్లుల కోసం కరీంనగర్ సర్పంచ్ లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి దండం పెట్టి వేడుకున్నారు. మూడు నెలలుగా పెండింగ్ బిల్లులు రా
Read Moreకొత్త జెర్సీని ధరించడం గర్వంగా ఉంది
ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచ కప్ కు సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. గత సంవత్సరం ఆసీస్ జట్టు కప్ ను ఎగురేసుకొని పోయింది. అదే ఉత్సాహంతో ఈసారి
Read Moreనా ఫ్యామిలీకి ఏమైనా కేసీఆర్ దే బాధ్యత
కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. గతంలో నయీం ముఠా బెదిరించినప్పుడే భయపడలేదని.. ఇప్పుడు కేసీఆర్కు
Read Moreపశ్చిమ బెంగాల్ లో హింసాత్మకంగా బీజేపీ నిరసన
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ చేపట్టిన చలో సచివాలయం నిరసన హింసాత్మకంగా మారింది.కోల్ కతా సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కొన్ని చోట్ల నిరసనకారు
Read Moreమునుగోడులో ఒక్క ఫ్లోరోసిస్ కేసు లేదు
కులవృత్తుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో మత్స్యకారుల పరిస్థితి దారు
Read Moreఈడీ ముందు హాజరైన బాలీవుడ్ హీరోయిన్
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు.
Read Moreమసూద్ను అజార్ను అరెస్ట్ చేయాలని పాక్ లేఖ
జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ను అరెస్టు చేయాలని కోరుతూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కు లేఖ రాసింది. పాకిస్తాన్ మీడియా సంస్థ బోల్ న్యూస్ తెలిపిన వివ
Read More‘అధర్వ’ నుంచి హీరో కార్తీక్ రాజు ఫస్ట్ లుక్
సినిమాపై బజ్ క్రియేట్ చేయడం, ఆడియెన్స్కు ఇంట్రెస్ట్ కలిగించేలా ప్రమోషన్స్ చేయడం మామూలు విషయం కాదు. కానీ యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో ప
Read Moreగోవాలో బీజేపీలో చేరిన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
గోవాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో చేరారు. దిగంబర్ కామత్, మైఖే
Read Moreకత్రినా కైఫ్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న విక్కీ కౌశల్
సినీ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కలిసి మొదటిసారిగా స్ర్కీన్ ను షేర్ చేసుకోబుతు
Read Moreసెప్టెంబర్ 16 కాదు.. సెప్టెంబర్ 23న ‘బ్రహ్మస్త్ర’
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మస్త్ర’ మూవీ మిక్స్ డ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. బాక్సాపీస్ వద్ద రూ. 150 క
Read More












