లేటెస్ట్

మల్లు స్వరాజ్యం, జనార్దన్‌‌‌‌ రెడ్డిలకు అసెంబ్లీ సంతాపం 

ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌‌&zw

Read More

గణేష్ చతుర్థి వేడుకల్లో నటి కాజోల్

దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముంబైలోని లాల్‌బాగ్చా రాజా.. ఐకానిక్ గణేష్ ప్రత్యేక ఆకర్శణగా నిలిచాడు. పలువ

Read More

ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ ఎ‍మ్మెల్యే అరవింద్ గిరి హఠాన్మరణం

లక్నో : ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎ‍మ్మెల్యే అరవింద్ గిరి హఠాన్మరణం చెందారు. ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. లఖింపూర్ ఖేరి జిల్లా గోలా గోకరన్‌

Read More

బెంగళూరులో వర్ష బీభత్సం

కర్ణాటకలోని  బెంగళూరులో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో సిటీ జలదిగ్బంధమైంది. భారీవర్షాలకు రోడ్లు నదులను తలప

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాం..హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు

ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో   మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.  సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇవ

Read More

అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు

అసెంబ్లీ సమావేశాలకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రెండు వేల మందితో భారీ బందోబస్త్ నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించార

Read More

యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ లో నాదల్ ఇంటిముఖం

యూఎస్ ఓపెన్లో నాదల్ కథ ముగిసింది. క్వార్టర్స్ ఫైనల్లో నాదల్ అమెరికా ప్లేయర్  ఫ్రాన్సిస్ టోయాఫే  చేతిలో 6-4,4-6,6-4,6-3 స్కోరు తేడాతో ఘోర ప

Read More

గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలోఫుడ్​ పాయిజన్​

రాత్రి భోజనంలో బల్లి పడిన ఆహారాన్ని తిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన బాలికలు  వరంగల్ :  వర్ధన్నపేట మండలంలోన

Read More

నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు రాజకీయాల మీదున్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్ పై లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వర్ధన్నపేట గిరిజన

Read More

జర్మనీకి గ్యాస్​ సరఫరా చేసే పైప్​ లైన్​ ను మూసివేసిన రష్యా 

జర్మనీకి గ్యాస్ సరఫరా చేసే కీలకమైన పైప్ లైన్ ను రష్యా మూసివేసింది. దీంతో యూరప్ లో సోమవారం ఉదయం ట్రేడింగ్ లో గ్యాస్ ధరలు 30 శాతం పెరిగాయి. జర్మనీకి గ్య

Read More

బంగ్లా ప్రధానికి స్వాగతం పలికిన ప్రధాని మోడీ

రాష్ట్రపతి భవన్ దగ్గర బంగ్లా ప్రధాని షేక్ హసీనాకు  ప్రధాని మోడీ స్వాగతం పలికారు. తర్వాత రాష్ట్రపతి భవన్ లో త్రివిధ దళాధిపతుల గౌరవ వందనం స్వీకరించ

Read More

ఫుడ్ పాయిజన్ ఘటనలు కామన్ గా మారినయ్

హైదరాబాద్: ప్రభుత్వ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కామన్ గా మారాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆ

Read More

బ్యాంకింగ్​ సిస్టమ్​ను ఆరోగ్యంగా ఉంచేందుకు చర్యలు

ముంబై: మన బ్యాంకింగ్​ సిస్టమ్​ పటిష్టంగా ఉందని, విదేశాలలోని పరిణామాలను తట్టుకోగలదని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ వెల్లడించారు. జాక్సన్​ హోల్​ ఫెడ్

Read More