లేటెస్ట్

రోహిత్ హాఫ్ సెంచరీ..భారత్ స్కోర్ 173 రన్స్

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 173 రన్స్ చేసింది.  కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ప్రారంభంలోనే  కీలకమైన 2 విక

Read More

2019లో గెలవలేకపోయిన 144 సీట్లపై గురి

ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో  2024 సార్వత్రిక ఎన్నికలపై కీలకమైన మేధోమథన సమావేశం జరిగింది. ఇందులో పార్టీ అగ్రనేతలు పాల్గొని భవిష్యత్ ప్రణాళ

Read More

నిమజ్జన ఏర్పాట్లు చేయకుంటే ఏం చేయాలో మాకు తెలుసు

తక్షణమే వినాయక్ సాగర్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందూ పండుగలంటే సీఎం కేసీఆర్ కు

Read More

మల్లు స్వరాజ్యంను స్మరించుకునే చిత్తశుద్ధి టీఆర్ఎస్కు లేదు

తెలంగాణ విమోచనానికి పోరాటం చేసిన మల్లు స్వరాజ్యంను శాసనసభలో స్మరించుకునే చిత్తశుద్ధి టీఆర్ఎస్ కు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ

Read More

నిలకడగా ఆడుతున్న భారత్ 

ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో  భారత్ నిలకడగా ఆడుతుంది.  కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ప్

Read More

'పొన్నియిన్ సెల్వన్ 1' ట్రైలర్ లాంచ్ .. కలర్ ఫుల్

చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, బాబీ సింహలతో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ  'పొన్నియిన్ సెల్వన్ 1'. ప్రముఖ దర్శకుడు

Read More

స్పీకర్ పట్ల ఆయన వ్యాఖ్యలను సీరియస్గా పరిగణిస్తున్నాం

స్పీకర్పై ఈటల రాజేందర్ వ్యాఖ్యలు దుర్మార్గం  సీనియర్ సభ్యుడిని అని చెప్పుకుంటూ... సభాపతిని కించపరుస్తారా? సభ ఎన్ని రోజులు అనేది బీఏసీలో చ

Read More

రాహుల్ పాదయాత్ర.. కన్యాకుమారికి తరలిన నేతలు

టీకాంగ్రెస్ నేతలు కన్యాకుమారి వెళ్లారు. బుధవారం భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుండగా.. ఈ యాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్

Read More

నిరాశపరిచిన విరాట్ కోహ్లీ,  రాహుల్

ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ 2  కీలకమైన వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న భారత్ కు మంచి ప్రారం

Read More

సమస్యలపై మంత్రిని కలసిన ఎంపీటీసీలు

హైదరాబాద్: ‘‘ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీసం ప్రొటోకాల్ కూడా దక్కడం లేదు.. మమ్మల్నే ఎవరూ పట్టించుకోని పరిస్

Read More

నిరసన దీక్షకు దిగిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు

ప్రభుత్వం గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేసేవరకు తమ నిరసన కొనసాగుతుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు తెలిపారు. గణేష్ ఉత్సవ సమితి

Read More

ఇప్పుడు ఒత్తిడంతా టీమిండియా పైనే

ఆసియా కప్  2022 విజేత పాకిస్తాన్ టీమేనని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ జోస్యం చెప్పాడు.  ఓ మీడియాతో మాట్లాడుతూ సెహ్వ

Read More

భారత్ తో మ్యాచ్.. టాస్ గెలిచిన శ్రీలంక

ఆసియాకప్ లో భాగంగా ఇవాళ టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచింది. కెప్టెన్ దసున్ షనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫ

Read More