
లేటెస్ట్
57శాతం భారతీయులకు భయం..ఉద్యోగం ఉంటుందో పోతుందో
కరోనా ప్రతీ ఒక్కరిని చిన్నాభిన్నం చేసింది. ఉద్యోగం లేదు. బిజినెస్ లేదు ఇలా ప్రతీఒక్కరిని. లాక్ డౌన్ వరకే దీని ప్రభావం ఉంటుందని అనుకున్నారు. కానీ లాక్
Read MoreILO గవర్నింగ్ బాడీ చైర్మన్గా అపూర్వ చంద్ర
దాదాపు 35ఏళ్ళ తర్వాత అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) గవర్నింగ్ బాడీ ఛైర్మన్ బాధ్యతలు భారత్ చేపట్టింది. భారత్ కార్మిక శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఈ
Read Moreభారత్ పై నోరు పారేసుకున్న ట్రంప్..మురికి దేశమంటూ శృతిమించిన అధ్యక్షుడు
ఓటమికి ఆమడదూరంలో ఉంటే ఎవరైనా ఏం చేస్తారు. గెలవాలనే ప్రయత్నిస్తారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. మెప్పుకోసం ఏమైనా చేస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క
Read Moreరోడ్ల కోసం కిషన్ రెడ్డి చొరవ : రూ. 202 కోట్లు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న 202కోట్ల నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిధుల కోసం పలుమార్లు కేంద్రమంత్
Read Moreకరోనాకి చెక్ పెట్టే పుట్టగొడుగులు..ట్రయల్స్ ప్రారంభం
సాంప్రదాయ విజ్ఞానాన్ని,ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో కలిపి హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబి) కరోనాకు వ్యతిరేకంగ
Read Moreకేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం హర్షనీయం
హైదరాబాద్ : కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం మక్కలను కొంటామని చెప్పడం రైతుల విజయమన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. రైతుల ఆందో
Read Moreఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 27కి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. ఈ కేసు ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇవాళ(శుక్రవారం) జరిగిన విచారణ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంక
Read Moreఇక నుంచి ప్రతి ఏటా దసరా మరుసటి రోజు సెలవు
హైదరాబాద్: అక్టోబర్-26న సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయించారు సీఎం కేసీఆర్. ఇక నుంచి ప్రతి ఏటా దసరా మరుసటి రోజు సెలవు ఇవ్వనున్నట్లు చెప్పారు కేసీఆర్.
Read Moreతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. 2019 జులై నుంచి ఉన్న బకాయి డీఏను ఉద్యోగులకు చెల్లించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. త్వరల
Read Moreమద్దతు ధర చెల్లించి, మక్కలు కొంటాం
మక్క రైతుల ఆందోళనకు సర్కార్ దిగొచ్చింది. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొంటామని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. క్వింట
Read Moreఆన్ లైన్ గేమ్స్ : డాక్టర్ జేబుకు చిల్లు..రూ.7.5లక్షలు కాజేసిన 7ఏళ్ల బాలుడు
ఆన్ లైన్ గేమ్స్ యువకుల జీవితాలతో ఎలా చెలగాటమాడుతున్నాయో తెలిపే ఉదంతం ఇది. 17ఏళ్ల బాలుడు ఓ డాక్టర్ నుంచి సుమారు రూ.7.5లక్షలు దొంగిలించి ఖరీదైన ఫోన్, గ
Read Moreమక్కలకు మద్దతు ధర ఇవ్వడం రైతుల విజయం: జీవన్ రెడ్డి
మొక్కజొన్న రైతుల ఉద్యమం కారణంగానే ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అర్ధరాత్రి నుంచి అప్రజాస్వామికంగా పోలీసులు రైతులను అర
Read Moreబీజేపీకి ఓట్లేసిన వారికే వ్యాక్సిన్ ఇస్తారా?
పాట్నా: బిహార్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఉచిత వ్యాక్సిన్ హామీ ఇవ్వడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సీరియస్ అయ్యారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వ్
Read More