V6 News

లేటెస్ట్

ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ విజయం

ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి  మార్గరెట్ అల్వా పై 346 ఓట్ల తేడాతో గెలుపొందరు. ఎన్నికల్లో

Read More

కొత్తగా 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు జీవో జారీ

హైదరాబాద్: వైద్య వృత్తి చేపట్టాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో  8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట

Read More

‘కార్తికేయ 2’ ట్రైలర్ వచ్చేసింది

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ‘5 సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప

Read More

 నీతి ఆయోగ్పై కేసీఆర్ ఆరోపణలు నిరాధారం

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై నీతి అయోగ్ స్పందించింది. బలమైన రాష్ట్రాలతో పటిష్టమైన దేశాన్ని తయారు చేయగలమన్న ఉద్దేశ్యంతో సహకార సమాఖ్య స్ఫూర్తితో  న

Read More

డబుల్ బెడ్రూం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు

ఓట్ల కోసం తమ ఉనికి కాపాడుకుందనేందుకు టీఆర్ఎస్ సర్కార్ మరో సారి డబుల్ బెడ్రూం పథకం తెరపైకి తెచ్చిందని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా

Read More

నరేంద్ర మోడీకి  కేసీఆర్ ఏకలవ్య శిష్యుడు 

ఆదివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరుకావాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రి బహిష్కరించడంతో త

Read More

పాల్ వర్సెస్ రాజగోపాల్

రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి డ్రామా అమిత్ షాను కలిసిన తరువాత మొదలైందని ప్రజశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. "రాజగోపాల్ రెడ్డి వ్యవహారం వె

Read More

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు విస్మరించాయి

గడిచిన ఎనిమిదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సమస్యలు తెలుసుకుని ప్రజ

Read More

స్మృతీ హాఫ్ సెంచరీ..ఇంగ్లాండ్ టార్గెట్ 165 రన్స్

కామన్వెల్త్ గేమ్స్ సెమీస్లో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్..20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చ

Read More

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణ

హైదరాబాద్: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ క్షమాపణ చెప్పారు. మునుగోడు సభలో తాను చేసిన వ్యాఖ్యలు బాధించి ఉంటే తనను క్షమించాలని కోమటిరెడ్డి&

Read More

ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నరు

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. రాజ్యాంగబద్ధ సంస్థల్ని జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మాట్లాడ

Read More

అనాథ పిల్లలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తం

వజ్రోత్సవాల సందర్భంగా పంద్రాగస్టు నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొత్తగా10 లక్షల మందికి పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్

Read More

కామన్వెల్త్ : భారత్కు మరో సిల్వర్ మెడల్

కామన్వెల్త్ గేమ్స్లో మెన్స్ 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాష్ సాబ్లే రజతం సాధించాడు. అతను 3వేల మీటర్ల రేసును 8:11.20 నిమిషాల్లో పూర్తి చ

Read More