లేటెస్ట్
పాతబస్తీ సుల్తాన్ షాహీలో బాలుడిపై కాల్పులు
హైదరాబాద్ పాతబస్తీ సుల్తాన్ షాహీలో ఓ బాలుడిపై కాల్పులు కలకలం రేపాయి. ఈ నెల 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొగల్ ఫురా పోలీస్ స్టేషన్ పరి
Read Moreచెరుకు సుధాకర్ ను చేర్చుకొని రేవంత్ పెద్ద తప్పు చేశారు
హైదరాబాద్: కాంగ్రెస్ లో చెరుకు సుధాకర్ ను చేర్చుకోవడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధా
Read Moreజూరాల ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద
జూరాల ప్రాజెక్టుకు లక్షా 13వేల క్యూసెక్కుల వరద ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి జోగులాంబ గద్వాల జిల్లా: జోగుల
Read Moreరాజగోపాల్ రెడ్డి పార్టీ ద్రోహి.. వ్యాపారాల కోసం పార్టీ మారాడు
టీ.పీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ ద్రోహి అని, వ్యాపారాల కోస
Read Moreసామాన్యుల ఇండ్లను కూలగొట్టారు కానీ...
లీడర్ల ఇండ్లను నామమాత్రంగా పడగొట్టారంటున్న కీసర బాధితులు మేడ్చల్ జిల్లా: కీసర గ్రామ పంచాయతీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను పంచాయతీ అధికారులు
Read Moreనాలుగో రోజు విచారణకు హాజరుకానున్న చికోటి ప్రవీణ్ కుమార్
క్యాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటీ ప్రవీణ్ కుమార్ పై ఈడీ విచారణ నాలుగో రోజుకు చేరుకుంది. ఇప్పటికే మూడు రోజుల పాటు సుధీర్ఘంగా విచారించిన
Read Moreప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థికే టీఆర్ఎస్ మద్దతు
అధికార పార్టీ టీఆర్ఎస్ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు విపక్షాల అభ్యర్థిగా ఎన్నికైన మార్గరేట్ అల్వాకే ఇస్తామ
Read Moreహుజురాబాద్లో హై టెన్షన్.. బీజేపీ మహిళా నేతల అరెస్టు
కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో హైటెన్షన్ నెలకొంది. TRS, BJP నేతల బహిరంగ చర్చ, సవాళ్లు, ప్రతిసవాళ్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హుజురాబా
Read Moreఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓయూ E2 హాస్టల్ లో వసతులు సరిగా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆర్ట్స్ కళాశాల వద
Read Moreయాదాద్రిలో ఏపీ మంత్రి ఆర్కే రోజా
ఇప్పుడు స్వామివారి ఆశీస్సులతో ప్రజాసేవకు బయలుదేరుతున్నాను ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా యాదగిర
Read Moreమరోసారి రెపో రేటును పెంచిన ఆర్బీఐ
న్యూఢిల్లీ: రెపో రేటును 50 బీపీఎస్ పాయింట్ల మేర పెంచుతూ RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీసీ కమిటీ ఏకగగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్బ
Read Moreనలుపు ఖుర్తా, తలపాగా ధరించి రాజ్యసభలోకి ఖర్గే
ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట
Read Moreఅవినీతి ఆరోపణలతో టీఆర్ఎస్ లీడర్స్ భయపడుతున్నరు
మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) వెల్లడించారు. ఉప ఎన్నికలు కోరుకున్నది సీఎం కేసీఆర
Read More













