లేటెస్ట్

2 కోట్ల పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు

గ్రామాల్లో దాదాపు రెండు కోట్ల  పేద కుటుంబాలకు పక్కా ఇళ్ళు వచ్చాయన్నారు ప్రధాని మోడీ. స్వామిత్వ (SWAMITVA: Survey of Villages and Mapping with Improvis

Read More

విశాఖలో బీభత్సం సృష్టించిన లారీ

బ్రేక్ ఫెయిలై వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ ఇద్దరి మృతి.. మరికొందరికి గాయాలు విశాఖపట్టణం: నిత్యం రద్దీగా ఉండే హనుమంతవాక జంక్షన్లో బ్రేక్ ఫెయిలైన లారీ ఆగ

Read More

తనను తానే కిడ్నాప్ చేసుకున్న బాలుడు.. తండ్రికి ఫోన్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్

టెక్నాలజీని చాలామంది పిల్లలు తమ భవిష్యత్తు కోసం ఉపయోగిస్తుంటే.. మరికొంత మంది పిల్లలు మాత్రం దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి.. తనను తా

Read More

ఆయుర్వేదం చాలా ప్రభావవంతమైంది.. ఐఎంఏకు ఆయుష్ కౌంటర్

న్యూఢిల్లీ: కరోనాను తగ్గించేందుకు యోగా, ఆయుర్వేద విధానాలను వినియోగించడంపై కేంద్రం కొత్తగా ప్రోటోకాల్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రోటోకాల్‌‌ను వ

Read More

కరోనా తర్వాత క్యాంపెయినింగ్ షురూ చేసిన ట్రంప్

న్యూఢిల్లీ: కరోనా సోకడంతో తొమ్మిది రోజులుగా ఎన్నికల క్యాంపెయినింగ్‌‌కు దూరంగా ఉన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ప్రచారాన్ని షురూ చేశారు. ఇప్పుడు

Read More

రెండు విమానాలు ఢీకొని ఐదుగురు మృతి

ఫ్రాన్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ ఫ్రాన్స్ లో  ఓ మైక్రో లైట్ ఫ్లైట్, మరో టూరిస్ట్ ఫ్లైట్  రెండు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడి

Read More

హత్రాస్ ఘటనపై సీఎం ఆదిత్యనాథ్‌‌ను టార్గెట్ చేసిన రాహుల్

న్యూఢిల్లీ: హత్రాస్ గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ సర్కార్‌‌ను విమర్శ

Read More

పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి 17 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

జార్ఖండ్‌లో దారుణం జరిగింది. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి బయటకెళ్లిన 17 ఏళ్ల యువతిని..  అయిదుగురు యువకులు బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జంషెడ్

Read More

సొంతంగా ఓబీ వెలికితీయనున్న సింగరేణి

‘డాట్​’ కంపెనీపై వేటుకు రెడీ సొంతగా వెహికల్స్​ సమకూర్చుకుంటున్న మేనేజ్​మెంట్​ రామకృష్ణాపూర్, వెలుగు: మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓపెన్​కాస్ట్​ బొ

Read More

పైసల్లేవు.. ట్యాక్సులెట్టా కట్టాలంటున్నపల్లె జనాలు

సర్వేతో అన్నింటికీ లింక్​.. అన్ని బిల్లులు క్లియర్​  చేస్తేనే ఆస్తుల వివరాలు నమోదు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇంకా తేరుకోని జనాలు పైసలు లేని వేళ ట్యాక్స్​

Read More

భారత్ లో కేసులు 70 లక్షలు..60 లక్షలు దాటిన రికవరీ

భారత్ లో కరోనా కేసుల ఉదృతి కొనసాగుతుంది. కరోనా పాజిటివ్ కేసులు 70 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 74,383 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 70

Read More

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నగర పంచాయతీ కమిషనర్

కర్నూలు: గూడూరు నగర పంచాయతీ కమిషనర్ బి.ప్రహ్లాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. స్థానికంగా ఓ చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న శ్రీను అనే వ్యక్తి నుండ

Read More

రాజేంద్రనగర్‌లో తప్పించుకున్న చిరుత బోనుల పడ్డది

ఆరు మాసాలుగా రాజేంద్రనగర్ ప్రాంత ప్రజలను వణికించిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. గగన్ పహడ్ వద్ద రోడ్డుపై హంగామా చేసి తప్పించుకొని రాజేంద్రనగర్ అటవీ ప్రాం

Read More