V6 News

లేటెస్ట్

మునుగోడులో ధర్మ యుద్ధం ప్రారంభమైంది

మునుగోడులో ధర్మ యుద్ధం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మునుగోడులో బీజేపీ గెలుపు కోసం గంగిడి మనోహర్ రెడ్డి తన సీటు త్యాగం చ

Read More

ఎమ్మెల్యే కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం కేసులో నిందితుడు పెద్దగాని ప్రసాద్ ను అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. అగస్ట్ 1న

Read More

తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ ఎగ్జామ్ వాయిదా

రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ను వారం రోజుల పాటు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు  వాయిదా వేసింది

Read More

స‌రికొత్త `స‌న్ షైన్` ఓటీటీ లోగో లాంచ్‌

తెలుగు నిర్మాత‌లపై ఏ అసోసియేష‌న్ కండీష‌న్ పెట్టొద్దని టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామ‌కృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు. మ‌లేష

Read More

కేసీఆర్ పాలనలో ఆదివాసీలకు ఇబ్బందులు 

న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని బీజేపీ ఎంపీ సోయం బాబూరావు ఆరోపించారు. పోడు భూములు సాగుచేసుకుంటోన్న ఆదివాసీలపై అధిక

Read More

'సీతారామం' విజయం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్

Read More

రాత్రివేళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్

మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి ఇవాళ రెడ్ అలర్ట్..రేపు ఆరేంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. రాత్రి

Read More

కామన్వెల్త్‌ క్రీడల్లో షట్లర్‌ లక్ష్యసేన్‌కు గోల్డ్

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సత్తా చాటాడు. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో ఫైనల్ చేరిన 20 ఏళ్ల లక్ష్య

Read More

రేపు మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ..కొత్తగా 12 మంది ప్రమాణం.?

రేపు మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. జూన్ 30న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే సీఎంగా..ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అ

Read More

లోక్ సభలో విద్యుత్ సవరణ బిల్లుపై విపక్షాల అభ్యంతరం

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ విద్యుత్ సవరణ బిల్లు-2022ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఉమ్మడి జాబిత

Read More

గవర్నర్ తమిళి సైతో షర్మిల భేటీ

హైదరాబాద్: గవర్నర్ తమిళి సైతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సోమవారం భేటీ అయ్యారు. సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన షర్మిల... &

Read More

ప్రతి ఎకరాకు 20 వేల సాయం చేయాలి

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టంపై రాష్ట్

Read More

బీజేపీకి రాజీనామా చేసిన రోజు కన్నీళ్లు వచ్చాయి

పదవీ విరమణ సందర్భంగా రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉపరాష్ట్రపతి అవ్వాలని ఎప్పుడు కోరుకోలేదన్నారు. పార్టీ ఆదేశి

Read More