లేటెస్ట్

గుజరాత్లోని ఫోర్డ్ ప్లాంట్ ను కొన్న టాటా మోటార్స్

గుజరాత్లోని సనంద్లో ఉన్న ఫోర్డ్ ఇండియా కంపెనీ కార్ల తయారీ ప్లాంట్ ను టాటా మోటార్స్ రూ.725 కోట్లకు కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి టాటా ప్యాసింజర్

Read More

అభివృద్ధి కోసమే రాజీనామా అనడం చేతగానితనమే

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఇక అసెంబ్లీ లో అడుగు పెట్టడం కష్టమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ మునిగిపో

Read More

వెంకయ్యకు రాజ్యసభ వీడ్కోలు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి పనిచేయడం తన అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యసభను ఆయన చాలా సమర్ధంగా నడిపించారని కొనియాడారు. యువ

Read More

నిజాంసాగర్కు మళ్లీ పెరిగిన వరద

కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంద

Read More

పార్క్ ల పేరుతో లక్షల ప్రజాధనం వృథా

విరిగిన పరికరాలు, పెరిగిన గడ్డి సౌలత్​లు అంతంతమాత్రమే పర్యవేక్షణను గాలికొదిలేశారు  లక్షల రూపాయల పబ్లిక్ ​మనీ వృథా  కామారె

Read More

సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్న భారత మహిళల హాకీ జట్టు

ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. 16 ఏళ్ల తర్వాత ఈ ఈవెంట్‌లో మహిళల జట్

Read More

కేసీఆర్ సర్కార్ పై పొలంలో నాట్లు వేస్తూ మహిళల పాటలు

కరీంనగర్ జిల్లా: వ్యవసాయ పనులు చేసేటప్పుడు కష్టం తెలియకుండా పాటలు పాడుతూ పని చేస్తుంటారు. వరినాట్లు వేస్తూ బతుకమ్మ , పల్లెటూరి జానపద పాటలు పాడుతుంటారు

Read More

ఎమ్మెల్యేలు, ఎంపీలతో రేపు నితీశ్ భేటీ..

బీహార్ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. అకస్మాత్తుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో బీహార్ సీఎం  నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతా

Read More

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ క్షమాపణలు చెప్పాలి

దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా మండిపడింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి &#

Read More

శ్రీకాంత్ త్యాగి అక్రమ ఇంటి నిర్మాణంపై అధికారుల దాడులు

నోయిడాలో ఇటీవల ఓ మహిళను దుర్భాషలాడిన బీజేపీకి చెందిన కిసాన్‌ మోర్చా సభ్యుడు శ్రీకాంత్‌ త్యాగి ఇంటిపై అధికారులు పంజా ఝులిపించారు. నోయిడా సెక్

Read More

వెంకయ్యనాయుడుకు జ్ఞాపిక అందించనున్న మోడీ

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఇవాళ రాజ్యసభ వీడ్కోలు పలకనుంది. ఈ నెల 10న వెంకయ్య నాయుడి పదవి కాలం ముగియనుంది. రాజ్యసభ చైర్మన్ గా ఐదేళ్ల పాటు ఆయన నిర్వహ

Read More

రాజస్థాన్ లో తొక్కిసలాట... ముగ్గురు మృతి

రాజస్థాన్‌లోని ఓ దేవాలయంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజస్థాన్‌ శికర్ జిల్లాలోని ఖతు శ్యామ

Read More

రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు

రాష్ట్రంలో ఆకాశం మబ్బు పట్టింది. రెండ్రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లోనూ వానలు పడుతున్నాయి. నిజామా

Read More