లేటెస్ట్

మునుగోడులో ఉప ఎన్నిక.. రసకందాయంలో రాజకీయం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు వెంటనే ఆమోదం లభించడంతో..  మునుగోడు బై పోల్ అనివార్యమైంది. మరో రెండు, మూడు నెలల్లోగా ఈ స్థానానికి ఉప ఎన్ని

Read More

విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఉద్యోగుల ధర్నా

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ ధర్నాలో భాగంగా ఉద్యోగ

Read More

ఖమ్మం జిల్లా కల్లూరులో అగ్ని ప్రమాదం 

ఖమ్మం జిల్లా: కల్లూరులో అగ్ని ప్రమాదం జరిగింది. అంబేద్కర్ సెంటర్ లోని మెడికల్ షాప్ లో మంటలు అంటుకున్నాయి. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం

Read More

బంగారు తెలంగాణలో బతకడమే పాపమన్నట్టు చేశావ్...

తమ భూమిని అధికారులు గుంజుకుంటున్నరని ఆరోపిస్తూ ఓ పోడు రైతు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై  YSRTP 

Read More

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం 

భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం మహబూబాబాద్ లో రెండు రోజులుగా కురుస్తన్న వర్షాలకు వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల

Read More

నష్ట పరిహారం అందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తం

పది సంవత్సరాలుగా ముంపు గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పరిహారం అందించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక

Read More

మునుగోడు ఉప ఎన్నికపై సీఎల్పీ చర్చ

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం (సీఎల్పీ) అత్యవసరంగా సమావేశమైంది. ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో లేని కార

Read More

ప్రారంభమైన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. HICCలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాలను ప్రారంభించ

Read More

గుజరాత్లోని ఫోర్డ్ ప్లాంట్ ను కొన్న టాటా మోటార్స్

గుజరాత్లోని సనంద్లో ఉన్న ఫోర్డ్ ఇండియా కంపెనీ కార్ల తయారీ ప్లాంట్ ను టాటా మోటార్స్ రూ.725 కోట్లకు కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి టాటా ప్యాసింజర్

Read More

అభివృద్ధి కోసమే రాజీనామా అనడం చేతగానితనమే

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఇక అసెంబ్లీ లో అడుగు పెట్టడం కష్టమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ మునిగిపో

Read More

వెంకయ్యకు రాజ్యసభ వీడ్కోలు

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి పనిచేయడం తన అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యసభను ఆయన చాలా సమర్ధంగా నడిపించారని కొనియాడారు. యువ

Read More

నిజాంసాగర్కు మళ్లీ పెరిగిన వరద

కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంద

Read More

పార్క్ ల పేరుతో లక్షల ప్రజాధనం వృథా

విరిగిన పరికరాలు, పెరిగిన గడ్డి సౌలత్​లు అంతంతమాత్రమే పర్యవేక్షణను గాలికొదిలేశారు  లక్షల రూపాయల పబ్లిక్ ​మనీ వృథా  కామారె

Read More