లేటెస్ట్
రాష్ట్రం సాగిస్తున్న ప్రగతి ప్రస్థానం సాక్షిగా.. మీకివే మా నివాళులు
తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల గుండెల్ల
Read Moreఅమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ బయట పిడుగు
అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ బయట పిడుగుపాటుకు ముగ్గురు చనిపోయారు. మరొకరు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వైట్ హౌస్ ఎదురుగా ఉన్న
Read Moreచంద్రబాబుకు బొకే ఇవ్వమన్న గల్లా..ఇయ్యనన్న కేశినేని
టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని అంశం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి ఫు
Read Moreనెల రోజులుగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా పట్టించుకోలేదని
హైదరాబాద్: నెల రోజులుగా కాలనీలోని డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కాలనీల వాసులు ఆందోళన చేపట
Read Moreఈ వ్యక్తి స్థానంలో మీరుంటే ఎలా ఆలోచిస్తారు ?
దేశ వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు నదులు, వాగులు పొంగి పొర్లుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే ఎన్నో బిల్డింగులు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయి.
Read More"లైగర్"నుంచి మరో రొమాంటిక్ సాంగ్ విడుదల
అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ఇటీవల తెరకెక్కిన చిత్రం లైగర్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పట
Read Moreమరో ఒరిజనల్ మూవీకి సిద్ధమైన ఆహా
ఆహా సినిమా అంటేనే ఆహా అని అందరు అంటారు. అందుకు నిదర్శనమే ''కలర్ ఫోటో''. 68 నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ రీజినల్ ఫిలింగా అవార్డు గెలుచుకు
Read Moreఅంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాన్వొకేషన్లో పాల్గొన్న గవర్నర్
యువత సవాళ్ళను ఎదుర్కోవడం లేదని..ప్రతి ఒక్కరు లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని గవర్నర్ తమిళసై సూచించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాన్వొకేష
Read Moreఫ్లవర్ షో ... పూల మకరందంతో నిండిపోయిన బొటానికల్ గార్డెన్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ లో ఫ్లవర్ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ షోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొ
Read Moreమరోసారి కరోనా బారిన పడ్డ కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయానా ఆయనే అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా వేదికగా ప్రకట
Read Moreఎస్సై ఎగ్జామ్ కు నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ
ఎస్సై ఉద్యోగాలకు ఆదివారం రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పట
Read Moreఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్
హుజురాబాద్, మునుగోడులను రెండూ ఒకేలా చూడలేం కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా: రాష్ట్ర రాజకీయాలపై, నేతలు పార్టీలు మారడంపై కాంగ
Read Moreహర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన కిషన్ రెడ్డి
దేశ రాజధాని ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తి కానున
Read More












