లేటెస్ట్
సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించాలి
సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. బీ
Read Moreఎమ్మెల్యేల రాజీనామాలతోనే నియోజకవర్గాల అభివృద్ధి
కరీంనగర్ : ‘పల్లె గోస-.. బీజేపీ భరోసా బైక్ ర్యాలీ’ పర్యటన సందర్భంగా చాలా గ్రామాల్లో ప్రజా సమస్యలను చూశానని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ క
Read Moreప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం చాటుకున్న యువకులు
ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సౌకర్యాలున్నాయని అటు ప్రభుత్వం ఇటు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటుంటారు. కానీ.. అక్కడక్కడ ఇంకా
Read Moreఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు
తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ కార్యదర్శిపై పరుష పదజాలం వాడారు. ఓ ఎమ్మెల్యే అలాంటి వ్యాఖ్యలు చేయడంతో
Read Moreసన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్లో కీలక మార్పులు
2022 ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో ఇంటా బయట విమర్శలెదుర్కొన్న సన్ రైజర్స్ హైదరాబాద్..కఠిన నిర్ణయాలు తీసుకుంటూ జట్టులో కీలక మార్పులు చేస్తోంది. 2023
Read Moreఅంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
హైదరాబాద్: కార్లు, బైక్ లు దొంగిలిస్తూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఓ నేరస్థుడ్ని ఎల్బీ నగర్ సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రాచకొండ క్రై
Read Moreటాలెంట్, స్కిల్స్, మెరిట్ ని గుర్తించేది కాన్వకేషన్స్
హైదరాబాద్ : టాలెంట్, స్కిల్స్, ప్రతిభను గుర్తించేది కాన్వకేషన్స్ అని OU లా కాలేజీ డీన్ వినోద్ కుమార్ అన్నారు. లాయర్ కోర్సు ఆర్డినరీ డిగ్రీ క
Read Moreబీహార్ లో కేసీఆర్ తెలంగాణ పరువు తీశారు
రాష్ట్రాన్ని ఉద్ధరించలేని సీఎం కేసీఆర్ దేశానికి ఏం చేస్తారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బీహార్ లో కేసీఆర్ తెలంగాణ పరువు తీశారంట
Read Moreకేసీఆర్ ముందు రాష్ట్రంపై దృష్టి పెట్టాలె
హైదరాబాద్: పరిపాలన చేతగాకపోతే దిగిపోవాలని సీఎం కేసీఆర్ ను టీజేఎస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. కు.ని ఆపరేషన్ వికటించి మృతి చెంద
Read Moreకాంగ్రెస్ను ఓడించే శక్తి అక్కడ మోడీకి లేదు..ఇక్కడి కేడీకి లేదు
మునుగోడులో కాంగ్రెస్ ను ఓడించే శక్తి కేంద్రంలోని మోడీకి లేదు..రాష్ట్రంలోని కేడీకి లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చ
Read Moreమంత్రి కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎటుపోయినయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు అయినా.. హామీలు అమలు కాలేదని వ
Read Moreఈటలను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్
కమలాపూర్: హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ పరామర్శించారు. ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) ఇటీవల అనారోగ్యం
Read Moreచరిత్ర సృష్టించిన జింబాబ్వే
క్రికెట్ మ్యాచ్ లో ఎప్పుడు ఏ టీమ్ గెలుస్తుందో చెప్పలేం. లాస్ట్ బాల్ వరకు థ్రిల్లింగ్ విక్టరీలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. అలాంటి విక్టరీనే అందుకుంది జింబా
Read More












