లేటెస్ట్

పార్కులను పట్టించుకుంటలే .. సిటీలో నిర్వహణను వదిలేసిన బల్దియా

“అహ్మద్ నగర్ పరిధి శ్రీరాంనగర్ కాలనీ పార్కులో మూడేండ్ల కిందటి వరకు రోజూ వందలాది మంది వాకర్స్ వచ్చి వాకింగ్, వ్యాయమాలు చేసేవారు. పార్క్ వాచ్ మెచ్

Read More

లష్కర్‌లో భారీ మెజారిటీతో గెలుస్తా: దానం నాగేందర్

ముషీరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ లోక్​సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ ​గెలుపు ఖాయమని, తాను భారీ మెజారిటీతో గెలవబోతున్నానని ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్​ధీమ

Read More

కాంగ్రెస్​లో భారీగా చేరికలు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ లో ఇతర పార్టీల నేతల చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వ

Read More

ఆర్ఎంపీ కొడుకుకు సివిల్స్ లో 321వ ర్యాంక్

సివిల్స్ ఫలితాల్లో ఆర్ఎంపీ కొడుకు సత్తా చాటాడు. సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన ఆర్ఎంపీ నరేష్, లలిత కుమారుడు బుద్ది అఖిల్ యాదవ్ 321వ ర్యాంకు సాధించా

Read More

మా కాళ్లు పట్టుకునే పరిస్థితి వస్తది: రాజాసింగ్​

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణలో వచ్చేది బీజేపీ గవర్నమెంటేనని, అప్పుడు తమ కాళ్లు పట్టుకునే పరిస్థితి వస్తుందంటూ ఒవైసీ బ్రదర్స్​ ను ఉద్దేశించి ఎమ్మెల్యే ర

Read More

రుణమాఫీకి నిధులెట్ల తెస్తరు: ఏలేటి మహేశ్వర్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీకి రూ.35 వేల కోట్లు అవసరమని అయితే బుడ్జెట్‌‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది ర

Read More

వెలుగు రిపోర్టర్ బిడ్డకు 739వ ర్యాంక్

 కరీంనగర్ లోని విద్యానగర్  కు చెందిన  కొలనుపాక సహన సివిల్స్ లో 739వ ర్యాంకు సాధించారు. ఆమె తల్లి గీత హౌస్ వైఫ్ కాగా, తండ్రి అనిల్ జయశంక

Read More

బీడీ కార్మికురాలి కొడుకుకు 27వ ర్యాంకు

సివిల్స్ లో 27వ ర్యాంకు సాధించిన నందల సాయికిరణ్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందినవారు. తండ్రి నందల కాంతారావు చేనేత కార్మికుడు. అనారోగ్యంత

Read More

2024 ఎన్నికల్లో బీజేపీకి కొత్త సవాళ్లు!

ప్రజలంతా అనుకున్న విధంగా ఏ సార్వత్రిక ఎన్నికలు సునాయాసంగా, సామాన్యంగా జరగవు. చాలా ఆశ్చర్యకరమైన, అనూహ్య సంఘటనలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా జరిగే సార్వత్ర

Read More

తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ విజేతలు వీళ్లే..

సివిల్ సర్వీసెస్ పరీక్షలో పాలమూరు బిడ్డ దోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి సత్తా చాటారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నందల సాయికిరణ్

Read More

మార్కెట్లోకి రియల్​మీ పీ సిరీస్ ​ఫోన్లు

న్యూఢిల్లీ : స్మార్ట్​ఫోన్​మేకర్​ రియల్‌‌‌‌మీ పీ సిరీస్ 5జీ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లను విడుదల

Read More

జైపూర్​లో శక్తి హోర్మాన్ ఫ్యాక్టరీ

హైదరాబాద్​, వెలుగు: డోర్ల తయారీ కోసం  జైపూర్‌‌‌‌లో రూ.175 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఫ్యాక్టరీని ప్రారంభించినట్లు హైదరాబాద్

Read More

రంజిత్ రెడ్డి గెలుపు బాధ్యత మనదే: స్పీకర్ గడ్డం ప్రసాద్

వికారాబాద్, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని అసెంబ్లీ

Read More