లేటెస్ట్

తెలంగాణ పోలీస్ శాఖకు 50 బ్రీత్ అనలైజర్స్ అందజేత

రాష్ట్ర పోలీస్ శాఖకు 50 బ్రీత్ ఎనలైజర్స్ ను  డయాజియో కంపెనీ అందజేసింది. ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో  బుధవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావే

Read More

కార్లు దొంగలించి OLXలో అమ్ముతున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు కార్ల చోరీకి పాల్పడుతున్న ఓ ముఠాను పట్టుకుంది. పురాణపూల్ దగ్గర వాహనాల తనిఖీ నిర్వహిస్తుండంగా సీసీఎస్ పోలీ

Read More

ఐదేళ్లుగా ఏపీ దోపిడీకి గురైంది...వైసీపీ గడీలు బద్దలు కొడతాం: పవన్​ కళ్యాణ్​

సిద్దం ...సిద్దం ....సిద్దం ...అంటున్న వైఎస్​ జగన్​ కు  యుద్దం యుద్దం అని తాడేపల్లి గూడెం సభలో పవన్​కళ్యాణ్​ అన్నారు. రైతులను, యువతను , మహిళలను.

Read More

ఆన్లైన్ ఫ్రాడ్: ఆవులు అమ్ముతామని..రూ.30 వేలు కొట్టేశారు

ఆన్లైన్ ఫ్రాడ్.. సైబర్ నేరాల గురించి వార్త లేని రోజు లేదు. ప్రతిరోజు ఆన్లైన్ మోసాలకు గురించి కుప్పులు కుప్పలుగా వార్తలు వస్తున్నాయి. టెక్న

Read More

లా చదవాలనుకునే వారికి గుడ్ న్యూస్ TSLAWCET 2024 షెడ్యూల్ విడుదల

 న్యాయ విద్య చదవాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఈరోజు TSLAWCET 2024 నోటిఫికేషన్ విడుదలైంది. లా డిగ్రీ, పీజీ చేయాలనుకునే వారు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస

Read More

టీడీపీ.. జనసేన పొత్తు ప్రజలు కుదిర్చిన పొత్తు

తాడేపల్లిగూడెంలో టీడీపీ.. జనసేన తొలి ఎన్నికల సభ జరిగింది. ఈసభలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ దొంగలపై పోరాడుతన్నామని  అన్నారు.  తాడేపల్లి గూడె

Read More

కారు లోయలో పడి ఆరుగురు దుర్మరణం

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఈ యాక్సిడెంట్ లో చినిపోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. చక్రతా ప్రాంతంలో

Read More

ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పెద్ద ఫ్రాడ్ చేసింది: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్: కమిషన్ల కోసమే గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేసిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇంకా  ప్రాజెక్టులు పూర

Read More

లిక్కర్​ కేసు అప్​ డేట్​: కవిత పిటిషన్​ మార్చి 13 కు వాయిదా

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను మార్చి13వ తేదీన జరుపుతామని జస

Read More

క్యాన్సర్ కు రూ.100ల టాబ్లెట్

ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ కు అనేక దేశాల సైంటిస్టులు, ఫార్మా కంపెనీలు చికిత్స కనిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.  అయితే ముంభైలోని టాటా మెమోరియ

Read More

ORR టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. బుధవారం (ఫిబ్రవరి 28) హెచ్ ఎమ్ డీఎం భవన్ లో నిర్వహించిన రివ్యూలో అ

Read More

17 ఎంపీ స్థానాలు గెలిపించి నీ మగతనాన్ని నిరూపించుకో: కడియం

  నీ కుర్చీ ఇనాం కింద వచ్చిందే ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన లేదు త్వరలో మేడిగడ్డకు కేసీఆర్    సీఎం రేవంత్ పై ఎమ్మెల్యే కడ

Read More

హైదరాబాద్ పార్లమెంట్ పై ప్రత్యేక ఫోకస్: బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్

ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా చేసింది ఓవైసీనే: బీజేపీ ఎంపీ లక్ష్మణ్​   హైదరాబాద్​:   రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి పక్కన చ

Read More