
లేటెస్ట్
ఆర్టీసీ ఆస్తులు ఆక్రమించి పార్టీలు మారినా వదలం: మంత్రి పొన్నం
పార్టీలు మారగానే పునీతులు కావడానికి తమది బీజేపీ కాదని ఎద్దేవా వీఐపీల డ్రైవర్లకు త్వరలో ఫిట్నెస్ టెస్టులు బిహార్ తరహాలో కులగణన చేస్త
Read Moreవారం రోజులుగా మేడారంలోనే ..అన్నీతానై చూసుకున్న మంత్రి సీతక్క
మేడారం (జయశంకర్ భూపాలపల్లి), వెలుగు: రెండేండ్లకోసారి జరిగే మేడారం మహాజాతర విజయవంతమైంది. ఎన్
Read Moreభారత్లో అణుశక్తి కార్యక్రమం
ఒక పదార్థంలోని అణువుల కేంద్రకాలను పట్టి ఉంచే శక్తిని అణుశక్తి అంటారు. ప్రతి అణువు రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడుతుంది. ప్రతి ప
Read Moreఓటర్లకు ఆ హక్కు ఉంది..ఎన్నికల హామీల అమలుపై సీఈసీ
చెన్నై: రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ తెలిపారు
Read Moreబీఆర్ఎస్కు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతుల రాజీనామా
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతులు మోతె శ్రీలత, శోభన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడారు. శనివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వాన
Read Moreలోన్ ఇప్పిస్తమని రూ.50లక్షల చోరీ
ఇద్దరిని అరెస్ట్ చేసిన మీర్ పేట్ పోలీసులు 46 లక్షల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం పరారీలో మరో ఇద్దరు నిందితులు ఎల్ బీనగర్,వెలుగు: భూ
Read Moreపీక్కు చేరిన కరెంట్ డిమాండ్.. ఫిబ్రవరిలో ఇప్పటికే 15 వేల మెగావాట్ల డిమాండ్
గత ఏడాది ఫిబ్రవరిలో 14,526 మెగావాట్లే నమోదు సగటు విద్యుత్ వినియోగం కూడా పెరుగుదల హైదరాబాద్, వెలుగు: నిరుడు ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్ర
Read Moreఫిబ్రవరి 28న కాంగ్రెస్ కిసాన్ సెల్ రైతు ర్యాలీ
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 28న నిజాం కాలేజీ నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్
Read Moreబీజేపీ సిట్టింగ్ సీట్లపై కాంగ్రెస్ గురి
ఆ నాలుగు ఎంపీ సీట్లలో బలమైన అభ్యర్థులను దింపడంపై ఫోకస్ సునీల్ కనుగోలు రిపోర్ట్ ఆధారంగానే ఎంపికలు హైదరాబాద్, వెలుగు: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో
Read Moreనిజాం షుగర్ ఫ్యాక్టరీలను రీఓపెన్ చేస్తాం
కేంద్రం చెరుకు టన్నుకు రూ.45 వేలు చెల్లించాలె: మంత్రి శ్రీధర్బాబు నిజామాబాద్/బోధన్, వెలుగు: నిజాం షుగర్ ఫ్యాక్టరీలను రీఓపెన్ చేయిస్తామని మం
Read Moreయాదాద్రి ప్రాజెక్టును వేగంగా పూర్తిచేస్తం
లేటైతే ఖజానాపై భారం పడుతుంది: భట్టి విక్రమార్క స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను సహించం యాదా
Read Moreతాగేందుకు పైసలివ్వలేదని భార్యకు ఉరివేసి చంపిన భర్త
గూడూరు, వెలుగు: మద్యం తాగేందుకు పైసలు ఇవ్వలేదని మహబూబాబాద్ జిల్లాలో భార్యను చంపేశాడో భర్త. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు మండలం
Read More