
లేటెస్ట్
AFG vs IRE: ఆఫ్ఘనిస్తాన్-ఐర్లాండ్ టెస్ట్ మ్యాచ్.. ఒక్క రోజు ముందు వేదికలో మార్పు
ఆఫ్ఘనిస్తాన్ పర్యనలో భాగంగా ఐర్లాండ్ ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలతో పాటు మూడు టీ20T20I మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 28 నుంచి అబుదాబిలో టెస్
Read Moreహనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత.. బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి..
హనుమకొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కాన్వాయ్ పై గుర్తు తెలియని దుండగులు కోడిగుడ్లతో దాడి చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల
Read Moreహిమాచల్ కాంగ్రెస్ లో సంక్షోభం.. సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీన
Read MoreJasprit Bumrah: సంపాదనలో బుమ్రా హవా.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా క్రికెట్ పై తన ముద్రను వేస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా ఇరగదీస్తున్నాడు. ఇటీవలే టెస్టుల్లో అద్భుత బౌలింగ్ తో నెంబర
Read MoreSONY: సోనీ స్టూడియో మూసివేత... 900మంది ఉద్యోగాల కోత..!
ప్రముఖ కార్పొరేట్ సంస్థ సోనీకి చెందిన లండన్ స్టూడియోను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 900మంది ఉద్యోగాలకు కోత పడింది. సో
Read Moreడ్రగ్స్ కేసులో విచారణకు డుమ్మా కొట్టిన క్రిష్
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో విచారణకు డుమ్మా కొట్టారు డైరెక్టర్. క్రిష్ ను విచారణకు రావాల్సిందిగా గచ్చి బౌలి పోలీసులు కోరారు. అయ
Read Moreగత ప్రభుత్వం వందల ఎకరాలు కబ్జా చేసి 111 జీఓను ఎత్తేసింది : కిషన్ రెడ్డి
హైదరాబాద్ లోని మూసి పరివాహక ప్రాంత భూములు కబ్జాలకు గురవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ భూములను పేదప్రజలకు అద్దెకు ఇవ్వడం లేదా అ
Read MoreMahesh Babu Poacher Movie Review: మానవత్వం ఉండదా..అలా ఎలా చంపేస్తారు?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్(Alia Bhatt) కో ప్రొడ్యూసర్గా వ్యవహరించిన 'పోచర్&zwnj
Read Moreప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారు అయ్యింది. మార్చి 4, 5వ తేదీల్లో ప్రధాని మోదీ రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్
Read Moreనిధులన్నీ నల్గొండ, ఖమ్మం జిల్లాలకే... కొడంగల్లో దీక్ష చేస్తా: ఎంపీ అర్వింద్
సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారన్నారు ఎంపీ అర్వింద్. నిదులన్నీ నల్గొడ, ఖమ్మం జిల్లాలకే మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా
Read Moreఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ తెలుగు నేర్పించాలి : గవర్నర్
మాతృభాష మన జీవితంలో అవసరమని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. మాతృభాష మన చైతన్యంతో ముడిపడి ఉంటుందని చెప్పారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జరి
Read Moreఅభిమానిగా మారిన జడేజా.. ధోనీ ఇంటి ముందు ఫోటోలు దిగుతూ సందడి
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రాంచీలోని ఎంఎస్ ధోనీ ఫామ్హౌస్ను సందర్శించాడు. ధోనీది రాంచీ కావడంతో నాలుగో టెస్ట్ ముగిసిన తర్
Read Moreరేవంత్...నీ కుర్చీ ఇనాం కింద వచ్చిందే కదా.?: కడియం
సీఎం రేవంత్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆయన భాషను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. కేసీఆర
Read More