కామారెడ్డి జిల్లా: ఈతకెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం కామారెడ్డి జిల్లాలో జరిగింది. నిజాంసాగర్ మండలం, బ్రాహ్మణపల్లికి చెందిన రాములు(35) ఆదివారం మధ్యాహ్నం చెరువులో ఈతకెళ్లాడని స్థానికులు తెలిపారు. అయితే చాలా సేపు అతని ఆచూకి తెలియకపోవడంతో చెరువులో గాలించగా అవతలి ఒడ్డున రాములు మృతదేహం గుర్తించామన్నారు గ్రామస్థులు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.
ప్రమాదవశాత్తు నీటమునిగి వ్యక్తి మృతి
- తెలంగాణం
- September 20, 2021
లేటెస్ట్
- గ్రాము బంగారంపై రూ.30 తగ్గింపు
- కల్వర్టును ఢీ కొట్టిన బస్సు..ఇద్దరు మృతి
- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత
- నేటి నుంచే నామినేషన్లు 25 వరకు స్వీకరణ
- ఇప్పుడు భారత్ జనాభా ఎంతో తెలుసా.. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రిపోర్ట్
- Maharshi Raghava: వందోసారి రక్తదానం చేసిన నటుడు మహర్షి.. మెగాస్టార్ ప్రత్యేక సన్మానం
- కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు నమోదు..
- పసుపు ధరలో ట్రేడర్ల కమీషన్.. రైతులకు తప్పని తిప్పలు
- కల్యాణ రామునికి 45కిలోల లడ్డు
- ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల చేతిలో పల్లి రైతులు విలవిల
Most Read News
- మాంసం ప్రియులకు షాక్... హైదరాబాద్ లో ఆదివారం మటన్ షాపులు బంద్
- మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
- IPL 2024: 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. RCB గెలుపుకు మంచి ఉపాయం చెప్పిన మాజీ క్రికెటర్
- అంతరిక్షంలో భూమికి దగ్గరగా అతి పెద్ద బ్లాక్ హోల్: సూర్యుని కంటే 33 రెట్లు పెద్దది
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..
- VenkyAnil3: వెంకీ సినిమాలో నటించాలనుకుంటున్నారా..ఇదిగో ఆర్టిస్టులు కోసం కాస్టింగ్ కాల్
- WhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..
- నా కొడుక్కు ఏమైనా అయితే వెస్ట్ జోన్ డీసీపీదే బాధ్యత : షకీల్
- ఎర్రబెల్లికి అవమానం.. అందరి ముందు పరువు పోయిందిగా