మేడ్చల్ జిల్లా సూరారం కాలనీలో వ్యక్తి దారుణ హత్య

మేడ్చల్ జిల్లా సూరారం కాలనీలో వ్యక్తి దారుణ హత్య

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ పరిధిలోని సూరారం కాలనీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో కొట్టి హత్యచేసినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉంటాయని చెబుతున్నారు. మృతుడు ఎవరూ, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తోంది.

లోయలో పడ్డ వాహనం.. ఏడుగురు మృతి

పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

రూపాయికే క్వార్టర్ మందు