వేములవాడ, వెలుగు: తనను కొడుకులు పట్టించుకుంట లేరని.. ఇంట్లో నుంచి గెంటేశారని.. న్యాయం చేయాలని కోరుతూ ఓ వృద్ధురాలు వేములవాడ పట్టణంలో ప్లకార్డుతో బైఠాయించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ కాలనీకి చెందిన నర్సవ్వకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. నర్సవ్వ మున్సిపల్లో పారిశుధ్య కార్మికురాలు కావడంతో తన ఉద్యోగాన్ని ఎనిమిది నెలల క్రితం చిన్న కొడుక్కి ఇచ్చి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. అప్పటి నుంచి ఇద్దరు కొడుకులు పట్టించుకుంటలేరని, కోడళ్లు బాధ పెడుతున్నరని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లో నుంచి గెంటి వేశారని పేర్కొంది.
కొడుకులు పట్టించుకుంటలేరని రోడ్కెక్కిన తల్లి
- తెలంగాణం
- November 14, 2020
లేటెస్ట్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- అర్హత లేకున్నా డాక్టర్గా చలామణి..ఆర్ఎంపీని పట్టుకున్న ఆఫీసర్లు
- మంచు విష్ణు కన్నప్పలో కాజల్
- ఫస్ట్ ఫేజ్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీళ్లే
- 20 వేల స్క్రీన్స్తో చైనాలో.. ట్వల్త్ ఫెయిల్
- బచ్చన్ స్పీడ్ .. 30 రోజుల లాంగ్ షెడ్యూల్ కంప్లీట్
- దేశ భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు కీలకం : నరేంద్ర మోదీ
- తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ
- లూటీ సర్కార్లను ఇంటికి పంపాలి : ప్రమోద్సావంత్
- ఇండియా కూటమిపై నోరు పారేసుకోవద్దు : బీవీ రాఘవులు
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ