ఖమ్మంలో ఓ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడు పైప్ లో ఇరుక్కొని మృతి చెందాడు. చిర్ర సందీప్ (23) అనే యువకుడు విధుల్లో భాగంగా.. ఖమ్మం ప్రభుత్వ నయాబజార్ కాలేజీ దగ్గర వాటర్ ట్యాంక్ క్లీన్ చేసే క్రమంలో పైప్ లో ఇరుక్కుపోయాడు. రెస్క్యూ సిబ్బంది దాదాపు గంటసేపు శ్రమించి సందీప్ ను బయటకు తీసినా ఫలితం లేకుండా పోయింది. మృతి చెందిన కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ రావాలని డిమాండ్ చేస్తున్నారు.
పైప్ లో ఇరుక్కొని మున్సిపల్ కార్మికుడు మృతి
- తెలంగాణం
- June 7, 2022
లేటెస్ట్
- Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా..
- అధికారులు అప్రమత్తంగా ఉండాలి..వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి
- కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు: వెలిచాల రాజేందర్ రావు
- ఇగ కరెంటు లెక్కలు..విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీ షురూ
- కుండపోత వాన
- విదేశాల్లో తెలుగోడి సత్తా.. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ వాసి
- పొలం పనికి వెళ్లిన ఐదుగురిపై పడిన పిడుగు
- మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఎందుకు తప్పుకుంటానంటోంది..కారణం ఇదేనా?
- నేనూ పీసీసీ రేసులో ఉన్నా:ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్
- డబుల్ ట్రబుల్ .. ఓటింగ్ పర్సంటేజీపై డ్యుయెల్ ఓట్స్ ఎఫెక్ట్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!