లోదుస్తుల్లో బంగారం దాచుకుని తీసుకొస్తుంటే..

లోదుస్తుల్లో బంగారం దాచుకుని తీసుకొస్తుంటే..

హైదరాబాద్: దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుని వద్ద బంగారం సీజ్ చేశారు శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు. లోదుస్తుల్లో బంగారం దాచి తీసుకుని వస్తుండగా అనుమానంతో తనిఖీ చేసి పట్టుకున్నారు. అతని వద్ద నుండి 478.520 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. పట్టుకున్న బంగారం విలువ 24 లక్షలు పైగా  ఉంటుందన్నారు కస్టమ్స్ అధికారులు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకుని వచ్చిన  ప్రయాణికుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

 

ఇవి కూడా చదవండి

వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీతో దాడులు చేయిస్తారా..?

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు 

కేసీఆర్ సంత‌కం రైతులకు మరణశాసనమైంది

మాకు రాజకీయాలు తెలియదు.. అవినీతి అంతం చేయడమే తెలుసు