కర్నాటక–తమిళనాడు సరిహద్దులో ఘోర ప్రమాదం 

కర్నాటక–తమిళనాడు సరిహద్దులో ఘోర ప్రమాదం 

కర్నాటక, తమిళనాడు సరిహద్దులో ఘోర ప్రమాదం జరిగింది. అత్తిపల్లిలోని బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 20 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే రెస్క్యూ టీమ్​ ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టింది.