కుమురంభీం జిల్లా: బెజ్జురు అటవీప్రాంతంలో పులి సంచారం ట్రాప్ కెమెరాలకు చిక్కింది. కుంటలమానేపల్లి పత్తి చేనులో మొన్న రెండు పశువులను ఈ పులి హతమార్చింది. ఈ ఘటన పరిసర ప్రాంతాల్లో భయాందోళనకు గురిచేసింది. స్పందించిన అటవీశాఖ అధికారులు పులిని గుర్తించేందుకు పశువుల కళేబరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తాను వదిలేసి వెళ్లిన పశువుల కళేబరాన్ని తినేందుకు పులి మళ్లీ వచ్చింది. దాడి చేసిన పులి ఎ2 గా గుర్తించారు అటవీశాఖ అధికారులు.
For More News..
కోవిడ్ టీకా ధర రూ.250.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితం
మోడీ కేరళ, అస్సాం వెళ్తారు.. రైతుల దగ్గరకు మాత్రం వెళ్లరు
కొడుకు పుట్టిన ఆనందంలో డ్యూటీ కోసం వేల కిలోమీటర్లు వెళ్లి..
క్లాస్ రూమ్లో లేడీ టీచర్ పై కత్తితో దాడి