హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 64.84 శాతం మంది రైతుల దగ్గర రెండున్నర ఎకరాల్లోపే భూములు ఉన్నాయని సీఎం కేసీఆర్ సోమవారం కౌన్సిల్లో ప్రకటించారు. రెవెన్యూ చట్టంపై చర్చ సందర్భంగా రైతు బంధు అందిస్తున్న భూముల వివరాలను వెల్లడించారు. 90.75 శాతం రైతులకు ఐదెకరాల్లోపు భూములు ఉన్నాయని చెప్పారు. కేవలం 1.62 శాతం మందికి ఏడున్నర ఎకరాలకు మించి భూమి ఉందన్నారు. 25 ఎకరాలకుపైగా భూములు ఉన్నవాళ్లు కేవలం 0.11 శాతం మందేనని తెలిపారు.
కేసీఆర్ ప్రకటించిన ‘రైతుబంధు’ భూముల లెక్కలివీ..