సూర్యాపేటలో గుంతకండ్ల సావిత్రమ్మ పేరుతో నిర్వహిస్తున్న 47వ జాతీయ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ప్రమాదం జరిగింది. గ్యాలరీ కుప్పకూలడంతో పదుల సంఖ్యలో జనానికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో గ్యాలరీలో 15వందల మంది ప్రేక్షకులు ఉన్నారు. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చున్నారు. జాతీయ కబడ్డీ క్రీడల కోసం 3 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. గ్యాలరీ కుప్పకూలడంతో.. చాలామంది ఒకరిపై మరొకరు పడిపోయారు. తొక్కిసలాట జరిగింది. దీంతో.. చాలామంది గాయపడ్డారు. బాధితులను హాస్పిటల్ కు తరలించారు. 29 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి 60 జట్లు హాజరయ్యాయి. నాలుగు రోజులు జరిగే పోటీల కోసం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో భారీ ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, నాలుగు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు
- తెలంగాణం
- March 23, 2021
లేటెస్ట్
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- త్వరలో స్థానిక ఎన్నికలు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!