కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకరిన్నాన్నారు నటుడు మోహన్ బాబు. 2019 ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించిన కేసులో ఏపీలోని తిరుపతి కోర్టుకు హాజరయ్యారు మోహన్ బాబు. 2019 మార్చి 22న ఫీజు రియంబర్స్ మెంట్ కోసం తిరుపతి, మదనపల్లె జాతీయ రహదారిపై మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ , విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టారు. అయితే అప్పుడు ఎన్నికల కోడ్ అమలు ఉండటంతో మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ పై కేసు నమోదైంది. ఈ కేసులో మోహన్ బాబుతో పాటు విష్ణు,మనోజ్ కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు మోహన్ బాబు.
విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారు
- ఆంధ్రప్రదేశ్
- June 28, 2022
లేటెస్ట్
- జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు పాలన సాగట్లే
- నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
- మే 22 న ఆఫిస్ ఐపీఓ ఓపెన్
- ఉద్యోగుల బదిలీలు చేపట్టండి
- ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు
- నష్టాల నుంచి లాభాల్లోకి మార్కెట్
- అభివృద్ధికి రేవంత్ విజన్.!
- 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐకూ జెడ్9 ఎక్స్
- ఇండ్ల ధరలు 10 శాతం పెరిగినయ్
- బీఆర్ఎస్ పయనమెటు?..భవిష్యత్తు ప్రశ్నార్థకం
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్