ఆదిలాబాద్
సోయాను కొనుగోలు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినతి
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా సోయా రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని, వారి వద్ద ఉన్న సోయా పంటను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు
Read Moreక్యాతనపల్లి మున్సిపాలిటీ ఓటరు జాబితా రిలీజ్
కోల్ బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని వార్డుల వారీగా ఓటరు జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఈ జాబితా(డ్రాప్ట్ ఎలక్ట్రోల్స్) ప్రక
Read Moreమంచిర్యాల జిల్లాలో 2500 మద్యం బాటిళ్లు దేశీదారు పట్టివేత
జైపూర్, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యాన్ని పట్టుకున్నట్లు మంచిర్యల జిల్లా జైపూర్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreతిర్యాణి మండలంలోని అందాల మాటున పొంచి ఉన్న ప్రమాదం
తిర్యాణి మండలంలోని డోర్లి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో బ్లూ వాటర్ ఆకట్టుకుంటోంది. చుట్టూ అటవీ ప్రాంతం, కొండల మధ్య నీలి రంగులో మెరిసే నీటిని చూసేందుకు సందర్శ
Read Moreఆదిలాబాద్ పట్టణంలో ఫోర్జరీ పత్రాలు సృష్టించిన నిందితుడు అరెస్ట్
ఆదిలాబాద్టౌన్, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి స్థలం ఆక్రమించేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మావల సీఐ కర్ర స్వామి తెలిపారు. ఆదిలాబ
Read Moreఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో మూడు వీడీసీలపై కేసు : డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని మూడు వీడీసీలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. కుచులాపూర్ గ్
Read Moreఓటరు జాబితాలో తప్పులే తప్పులు
డ్రాఫ్ట్ లిస్టుపై అభ్యంతరాలు మంచిర్యాల కార్పొరేషన్ లో డివిజన్లు మారిన ఓట్లు సవరణ కోసం వినతులు మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్
Read Moreమంచిర్యాల జిల్లాలో ఇన్ చార్జ్ తహసీల్దార్ గా రామ్మోహన్
జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం డిప్య్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ గురువారం ఇన్ చార్జ్ తహసీల్దార్గా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ తహసీల్దార్గా
Read Moreకోర్టు నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలి : బార్ అసోసియేషన్ న్యాయవాదులు
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలో కోర్టు భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని, ప్రత్యేకంగా జడ్జిని నియమించాలని బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోరారు.
Read Moreజైనూర్ మండలంలో హైమన్ డార్ఫ్ వర్ధంతి వాల్ పోస్టర్లు విడుదల
జైనూర్, వెలుగు: జైనూర్ మండలం మార్లవాయిలో ఈ నెల 11న ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్-–బెట్టి ఎలిజబెత్ దంపతుల వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జైన
Read Moreమంచిర్యాలలోని వాజ్పేయి టోర్నీ విజేత ఛత్రపతి శివాజీ జట్టు
మంచిర్యాల, వెలుగు: మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి సందర్భంగా మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన
Read Moreనిర్మల్ లో 4న జిల్లా కోర్టు భవనాలకు శంకుస్థాపన
హాజరుకానున్న హైకోర్టు జడ్జీలు నిర్మల్, వెలుగు: నిర్మల్ లో నిర్మించనున్న కోర్టు భవనాల కాంప్లెక్స్కు ఈనెల 4న శంకుస్థాపన చేయనున్నట
Read Moreఆదిలాబాద్ జిల్లాలో పోగొట్టుకున్న 200 ఫోన్లు దొరికినయ్
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో జనం పోగొట్టుకున్న రూ.39 లక్షల విలువ చేసే 200 సెల్ ఫోన్లను గురువారం ఎస్పీ అఖిల్ మహాజన్ బాధితులకు అందజేశారు. ఈ సం
Read More












