ఆదిలాబాద్

గంజాయి మొక్క స్వాధీనం

నస్పూర్, వెలుగు : నస్పూర్​పట్టణంలోని ఓ ఇంటి ఆవరణలో గంజాయి మొక్కను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ జి

Read More

పత్తి చేనులో గంజాయి సాగు ..28 మొక్కలను స్వాధీనం చేసుకున్న కెరిమెరి పోలీసులు

 ఆసిఫాబాద్, వెలుగు : పత్తి చేనులో గంజాయి మొక్కులు సాగు చేయగా పోలీసులు వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం పరందోళి పంచాయ

Read More

వీధి కుక్కల నియంత్రణకు.. బర్త్ కంట్రోల్ సెంటర్లు

ప్రైవేట్ ఏజెన్సీలకు బాధ్యతలు వార్డులవారీగా కుక్కల పట్టివేత ఒక్కో కుక్కకు రూ.1450 చెల్లింపు వీధి కుక్కల సంతానానికి క్రమంగా బ్రేక్ నిర్మల్

Read More

బీసీ సంఘాల మౌన దీక్ష

ఆదిలాబాద్​ టౌన్/మంచిర్యాల, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ కల్పించాలని డిమాండ్​ చేస్తూ గురువారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆద

Read More

మెరుగైన వైద్యం అందించాలి : కుడ్మెత మనోహర్

ఇంద్రవెల్లి, వెలుగు: మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదిలాబాద్​ జిల్లా అదనపు డీఎంహెచ్ఓ కుడ్మెత మనోహర్ ఆదేశించారు. ఇంద్రవెల్లిల

Read More

బాధితుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెంచేలా మర్యాదగా వ్యవహరించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం ఉట్నూర్ లోన

Read More

సింగరేణి బొగ్గు గనులపై ఏఐటీయూసీ ధర్నాలు

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురు

Read More

పంటను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు: రైతులు పత్తి పంటను సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని ఆసిఫాబాద్​ కల

Read More

కౌన్సిలింగ్ పేరుతో కార్మికులను అవమానిస్తున్నారు

జైపూర్, వెలుగు: కౌన్సిలింగ్ పేరుతో కార్మికులను అవమానిస్తున్నారని హెచ్ఎంఎస్ నాయకులు మండిపడ్డారు. సంఘం నేత ఎర్రంశెట్టి సాయికుమార్ ఆధ్వర్యంలో గురువారం జై

Read More

నవంబర్ 9న మధున పోచమ్మ జాతర

అమ్మవార్లను దర్శించుకోనున్న 4 రాష్ట్రాల భక్తులు కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జనగామలో కొలువైన మధున పోచమ్మ జాతర ఈ నెల 9

Read More

నిర్మల్ జిల్లాలో చేపల పట్టేందుకు వెళ్లి యువకుడు గల్లంతు

నిర్మల్ జిల్లా పొన్కల్  సదర్ మట్ బ్యారేజ్ వద్ద ఘటన   లక్ష్మణచాంద(మామడ), వెలుగు: నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ సమీపంలోని సదర

Read More

పాపం రైతన్న భారీ వర్షాల కారణంగా పత్తి, వరి పంటలు పూర్తిగా లాస్

దిగుబడి 20 శాతమే.. పత్తిని పంటను కాల్చేసి రైతు మడుల్లోనే మొలకెత్తిన వడ్లు పంటలు నష్టపోవడంతో ఇప్పటికే  ఇద్దరు రైతుల ఆత్మహత్య ఆసిఫాబా

Read More

నేరడిగొండలో పశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

8 మంది రిమాండ్, పరారీలో ఇద్దరు  నేరడిగొండ, వెలుగు: అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ వాహనాన్ని బుధవారం ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ పోలీసులు

Read More