ఆదిలాబాద్
అట్టహాసంగా ‘కాకా’ మెమోరియల్ టోర్నీ..విశాక ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
కోల్బెల్ట్, వెలుగు: కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం 13 బెటాలియ
Read Moreచెన్నూరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతా: మంత్రి వివేక్ వెంకటస్వామి
తెలంగాణలోనే చెన్నూరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లాలో మందమర్రిలో 14 వార్డులో 12 లక్షల డిఎంఎఫ్టి
Read Moreకుంటాల మండలంలో సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుల ఎన్నిక
కుంటాల/ కుభీర్, వెలుగు: కుంటాల మండల సర్పంచ్ల సంఘం కొత్త కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా కట్ట రవి, అధ్యక్షుడిగా లింగ
Read Moreక్లెయిమ్ చేయని సొమ్మును తిరిగి పొందవచ్చు : కలెక్టర్ కుమార్ దీపక్
‘మీ డబ్బు–మీ హక్కు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ నస్పూర్, వెలుగు: ‘మీ డబ్బు–మీ హక్కు’ క
Read Moreనిర్మల్ జిల్లాలో జర్నలిస్టుల దీక్షలు సంఘాల మద్దతు
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ నిర్మల్, వెలుగు: ఇండ్ల స్థలాల కేటాయింపుతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ ప్రెస్ క్
Read Moreకాగజ్నగర్ మండలంలో కలప వేలం ద్వారా రూ.14 లక్షల ఆదాయం : డీఎఫ్వో నీరజ్ కుమార్
డీఎఫ్వో నీరజ్ కుమార్ కాగజ్ నగర్, వెలుగు: కాగజ్నగర్ మండలం వేంపల్లిలోని టింబర్ డిపోలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కలప వేలం కార్యక్రమాన్ని బుధవారం
Read Moreవృద్ధురాలి మృతికి కారణమైన ఆర్ఎంపీ అరెస్ట్..ఆదిలాబాద్ జిల్లా ఇందిరానగర్ లో ఘటన
ఆదిలాబాద్, వెలుగు: వృద్ధురాలి మృతికి కారణమైన ఆర్ఎంపీని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ సీఐ శ్రావణ్ తెలిపారు. బేల మండలం ఇందిరానగ
Read Moreకాగజ్ నగర్లో విషాదం.. కారు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
కుమ్రంభీం ఆసిఫాబాద్ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో విషాదం నెలకొంది. కాగజ్ నగర్ కు చెందిన ఓ కుటుంబం వైద్యం కోసం వెళ్తుండగా కారు
Read Moreఅడవుల్లో జాతరలు..రెండు నెలల పాటు వరుసగా ఆదివాసీల వేడుకలు
ప్రారంభమైన నాగోబా జాతర ప్రచార రథం ఈనెల 30న గంగాజలానికి బయల్దేరనున్న మెస్రం వంశీయులు వచ్చే నెలలో ఖందేవ్, జంగుబాయి, సదల్పూర్, బుడుందేవ్, మహ
Read Moreఉత్సాహంగా కాకా క్రికెట్ టోర్నీ.. విశాక ఇండస్ట్రీస్, హెచ్ సీ ఐ ఆధ్వర్యంలో నిర్వహణ
వరంగల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ ఉమ్మడి జిలాల్లో పోటీలు మ్య
Read Moreమంచిర్యాల జిల్లాలో యువతను ప్రోత్సహించేందుకే క్రికెట్ టోర్నమెంట్ : రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్
మంచిర్యాల, వెలుగు: యువతను క్రీడల్లో ప్రోత్సహిండానికే ఏటా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ తెలిపారు
Read Moreనిర్మల్ జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
కడెం, వెలుగు: యూరియా కోసం కడెం మండల రైతులు రోడ్డెక్కారు. మండల కేంద్రంలోని నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తాము 3 రో
Read Moreఅన్ని రంగాల్లో పెంబి బ్లాక్ అభివృద్ధి : ఆఫీసర్ శిల్పారావు
ఖానాపూర్ / పెంబి, వెలుగు: నీతి అయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్స్పెషల్ ఆఫీసర్శిల్పారావు మంగళవారం పెంబి బ్లాక్లోని పెంబి మండల కేంద్రంతోపాటు, నాగప
Read More












