మంచిర్యాల జిల్లాలో ఇన్ చార్జ్ తహసీల్దార్ గా రామ్మోహన్

మంచిర్యాల జిల్లాలో  ఇన్ చార్జ్ తహసీల్దార్ గా  రామ్మోహన్

జన్నారం, వెలుగు: మంచిర్యాల జిల్లా జన్నారం డిప్య్యూటీ తహసీల్దార్ రామ్మోహన్ గురువారం ఇన్ చార్జ్ తహసీల్దార్​గా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ తహసీల్దార్​గా తహసీల్దార్​గా పనిచేసిన రాజామనోహర్ రెడ్డి డిసెంబర్ 31 న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో డిప్యూటీ తహసీల్దార్​గా ఉన్న రామ్మోహన్​ను ఇన్ చార్జ్ తహసీల్దార్​గా నియమిస్తూ కలెక్టర్​ఉత్తర్వులు జారీ చేశారు.