ఆదిలాబాద్

సీజనల్‌‌ వ్యాధులు ప్రబలకుండా సర్కార్‌‌ యాక్షన్‌‌..మలేరియా, డెంగ్యూ, చికున్‌‌గున్యా సోకకుండా ముందస్తు జాగ్రత్తలు

అన్ని హాస్పిటల్స్‌‌లో ప్రత్యేక ఫీవర్‌‌ వార్డుల ఏర్పాటుకు ఆదేశాలు హాస్పిటల్స్‌‌లో వసతులు, లోపాలపై తనిఖీలకు స్పెషల్&z

Read More

కబ్జాలో కవ్వాల్!.. పలుచబడ్తున్న అడవులు..పత్తాలేని పులులు

రిజర్వ్ ఫారెస్ట్​లో 1.30 లక్షల ఎకరాల ఆక్రమణ ఇప్పటికే 1.16 లక్షల ఎకరాల్లో చెట్ల నరికివేత.. పోడు పట్టాలు జారీ ఓవైపు గ్రామాల రీలొకేషన్.. మరోవైపు క

Read More

వీళ్ల ప్లాన్కు పోలీసులే షాక్.. నిర్మల్ జిల్లాలో ఇంజక్షన్ల రూపంలో గంజాయి అమ్ముతున్న యువకులు అరెస్ట్ !

మత్తు పదార్థాల స్మగ్లింగ్, అమ్మకాల్లో కొందరి ప్లాన్లు పోలీసులనే ఆశ్చర్యపరిచేలా ఉంటున్నాయి. గంజాయిని పొట్లాలు, ప్యాకెట్లు, చాక్లెట్ల రూపంలో అమ్మితే దొర

Read More

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే వినోద్,

    ఇందిర మహిళ శక్తి సంబరాల్లో ఎమ్మెల్యే వినోద్, కలెక్టర్ దీపక్  బెల్లంపల్లి, వెలుగు: మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్

Read More

శాకాహార ప్రపంచం కోసం కృషి చేయాలి : చంద్రశేఖర వర్మ

పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్​లో భారీ ర్యాలీ నిర్మల్, వెలుగు: అహింసాయుత శాకాహార ప్రపంచం ఏర్పాటు కోసం కృషి చేయాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్

Read More

పద్మశాలీలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం : మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాపు

జైపూర్(భీమారం), వెలుగు: పద్మశాలీలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాపు అన్నారు. ఆదివారం భీమారం మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో

Read More

ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి దిష్టిబొమ్మ దహనం

కోల్​బెల్ట్, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజూరాబాద్​ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్​ నేతలు దహనం చేశారు.

Read More

రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలి : జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్

ఆదిలాబాద్​ టౌన్/గుడిహత్నూర్, వెలుగు: జిల్లాలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సరిపడా ఎరువుల నిల్వలు ఉంచాలని సంబంధిత అధికారులను జిల్లా ప్రత్యేక అధికారి

Read More

రైస్ మిల్లర్ల వద్దనే యాసంగి ధాన్యం..2022–23కు చెందిన వడ్లు పక్కదారి!

మొత్తం ధాన్యం విలువ రూ.301 కోట్లు 17,415 ఎమ్ టీ ఎస్ లు మాత్రమే రికవరీ చేసుకున్న కాంట్రాక్టర్ రికవరీ ధాన్యం విలువ రూ.35 కోట్లు మిగతా రూ.265.91

Read More

పెద్దపులి దాడిలో లేగ దూడ మృతి.. మంచిర్యాల జిల్లా ప్రజలు జాగ్రత్త !

మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఓ లేగ దూడపై దాడి చేయడంతో దూడ మృతి చెందింది. దీంతో జిల్లా ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మంచిర్యాల

Read More

తాగునీటి కోసం రోడ్డెక్కిన తరోడ వాసులు

ముథోల్, వెలుగు: ముథోల్ మండలం తరోడ గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు తాగునీటి కోసం రోడ్డెక్కారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శనివారం భైంసా–బాసర రహదా

Read More

ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

కాగజ్ నగర్, వెలుగు: వర్షాలు, వరదల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అలర్ట్​గా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా జాగ్రతలు తీసుకోవాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వ

Read More

పాపం.. ఈమె యాక్సిడెంట్లో చనిపోయింది.. కట్నం పైసలు తిరిగివ్వాలని డెడ్ బాడీతో ఆందోళన

కోల్‌బెల్ట్, వెలుగు: తన కూతురు పెండ్లి సమయంలో ఇచ్చి కట్నం డబ్బులను తిరిగి ఇచ్చేయాలని ఆమె డెడ్​బాడీతో ఆందోళన చేపట్టారు. రామకృష్ణాపూర్లోని శివాజీన

Read More