ఆదిలాబాద్

హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలి

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్​ను రూ.6 వేలకు పెంచాలని ఏంఆర్​పీఎస్, వీహెచ్​పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ ఆఫీస్

Read More

చిన్నరాస్పల్లిలో యూరియా లారీని ఆపిన రైతులు..గ్రామంలోనే పంపిణీ చేయాలని డిమాండ్

దహెగాం, వెలుగు: ఆసిఫాబాద్​ జిల్లా దహెగాం మండలం చిన్నరాస్పల్లి గ్రామస్తులు యూరియా లోడుతో గిరవెల్లి వెళ్తున్న లారీని అడ్డుకున్నారు. తమ ఊరిలోనే యూరియా పం

Read More

నానో యూరియాతో ఎంతో లాభం

దహెగాం, వెలుగు: నానో యూరియా వాడటం వల్ల రైతులకు ఎన్నో లాభాలున్నాయని దహెగాం ఏవో రామకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని గిరవెల్లి రైతు వేదికలో యూరియా బస్తాల

Read More

బాధిత కుటుంబాలకు ఎంపీ వంశీ కృష్ణ పరామర్శ

కోల్​బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కాసిపేట, బెల్లంపల్లి మండలాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం పర్యటించారు. ఇటీవల కాసిపేట మం

Read More

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

సిఫాబాద్/ఆదిలాబాద్​టౌన్/నస్పూర్/ఉట్నూర్​, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని  ఆసిఫాబాద్ ​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నా

Read More

అక్టోబర్ 31 లోగా సీఎంఆర్ పూర్తి చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: రబీ సీజన్ కు సంబంధించినసీఎంఆర్ లక్ష్యాలను అక్టోబర్ 31లోగా పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం కలెక్టరే

Read More

చెన్నూర్ మున్సిపాలిటీలో మంత్రి వివేక్ మార్నింగ్ వాక్.. అభివృద్ధి పనుల పరిశీలన

కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూర్ నియోజకవర్గ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మంగళవారం (సెప్టెంబర్ 16) ఉదయం చెన్నూర్ మున్సిపాలిటీలో

Read More

సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు, కార్మికుల ధర్నా

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగులు, కార్మికులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్ల

Read More

బాసరకు మహర్దశ..కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ప్రణాళికలు

    పుష్కర ఘాట్ నిర్మాణాలపై దృష్టి     గోదావరి ఎంట్రెన్స్ వద్ద భారీ ఏర్పాట్లు     సరస్వతి ఆలయానికి వైభవ

Read More

నేతకాని కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూస్తాం: మంత్రి వివేక్ కమీషన్ల కోసమే గత బీఆర్​ఎస్ సర్కార్ బిల్డింగ్​లు కట్టింది ప్రజా సమస్యలను పట్టించుకోలేదని

Read More

మంచిర్యాలలో వందే భారత్‌‌‌‌ హాల్టింగ్.

జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ రాష్ట్రంలో వచ్చే పదేండ్లలో రూ.80 వేల కోట్లతో రైల్వేల

Read More

ప్రజల సమస్యలు పట్టించుకోండి.. వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించండి: అధికారులపై మంత్రి వివేక్ ఫైర్

ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంపై అసంతృప్తి  మిషన్ భగీరథ, ట్రాన్స్ కో​అధికారులపై ఆగ్రహం మంచిర్యాల జిల్లా ఐడీఓసీలో అధికారులతో రివ్యూ మంచి

Read More

ప్రజా సమస్యలను పట్టించుకోరా.? అధికారులపై మంత్రి వివేక్ వెంకటస్వామి సీరియస్

మిషన్ భగీరథ,పంచాయతీ రాజ్,ట్రాన్స్ కో అధికారులపై  మంత్రి వివేక్ వెంకటస్వామి సీరియస్ అయ్యారు.  మంచిర్యాల కలెక్టరేట్ లో ఎంపీ వంశీకృష్ణ, జిల్లా

Read More