ఆదిలాబాద్

గొలుసుకట్టు చెరువుల భూముల్లో ..మళ్లీ ఆక్రమణలు

నిర్మల్, వెలుగు: నిర్మల్‌లోని చారిత్రక గొలుసుకట్టు చెరువు భూముల విస్తీర్ణాన్ని గుర్తించినా వాటి ఆక్రమణలను మాత్రం అధికారులు అడ్డుకోలేకపో

Read More

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని దీపిక మృతిపట్ల విద్యార్థుల ఆందోళన

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని దీపిక మృతిపట్ల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ట్రిపుల్ ఐటీ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసన తెలిపారు.

Read More

నోటీసులు ఇయ్యకుండా భూములు కొలుస్తారా?

  సర్వే అధికారులను అడ్డుకున్న రైతులు కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి నుంచి కర్జెళ్లి వెళ్లే మెయిన్​ రోడ్ పక్కన ఉన్న రైతుల భూముల్ల

Read More

బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్త స్రవంతికి జాతీయ అవార్డు

బెల్లంపల్లి, వెలుగు:  బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యాన శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ యు. స్రవంతి ఉత్తమ యువ శాస్త్రవేత

Read More

తెల్లారితే పెళ్లి.. వడదెబ్బతో పెళ్లి కొడుకు మృతి

కాగజ్ నగర్, వెలుగు : పెండ్లి కోసం ఆ ఇంటిల్లిపాదీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగబోతుంది. ఇంటి ముందు టెంట్ వేశారు. డెకరేషన్ ప

Read More

కొట్టుకుపోయిన ‘కేజ్​ కల్చర్ల’కు..పరిహారం ఇవ్వలె

ఏడాదిగా మంత్రులు, ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న నిర్వాహకులు ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల్లో వరదలకు కొట్టుకపోయిన యూనిట్లు   రూ.4.30కోట్ల

Read More

పనులు చేయరు.. పునరావాసం కల్పించరు

ఆసిఫాబాద్, వెలుగు : కుమ్రంభీం ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​ తో దేవుడ్ పల్లి, డాబ్​ గూడా గ్రామాల ప్రజలు 17 సంవత్సరాలుగా తిప్పలు పడుతూనే ఉన్నారు. ఏటా వర్షాక

Read More

వార్దా బ్యారేజీకి కాళేశ్వరం చిక్కులు

ముంపు లెక్క తేలాకే డీపీఆర్​కు ఓకే చెప్తామంటున్న మహారాష్ట్ర జాయింట్​ సర్వే చేపట్టాలంటూ లేఖ  మేడిగడ్డ బ్యాక్​వాటర్​తో ఆ రాష్ట్రంలో మునుగుతున

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు హైకోర్టు నోటీసులు

ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు జిల్లా అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భూమి పూజ విషయంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలె

Read More

ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల మయం చేసిండు : వివేక్ వెంకటస్వామి

ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్  ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పు వున్న రాష్ట్రంగా మార్చారని  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి వ

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థిని ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ- ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అఘాయిత్యానికి పాల్పడింది.   సంగారెడ్డి జిల్లాకు చెందిన  

Read More

చేపల ఎగుమతులపై...సర్కారు పట్టింపు కరవు

నిర్మల్, వెలుగు :  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏటా దాదాపు 40 వేల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ స్థానికంగా మార్కెట్ అందుబాటులో లేక

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐకి ఫిర్యాదు

ఎమ్మెల్యేపై చర్యకు వినతి ఆరిజిన్ సీఈవో శేజల్ వెల్లడి హైదరాబాద్: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్య తీసుకోవాలని కోరుతూ ఆరిజిన్ డెయి

Read More