ఆదిలాబాద్
కేసీఆర్ స్పీచ్ నడుస్తుంటే వెళ్లిపోతూ కనిపించిన జనం.. ఖాళీగా కనిపించిన కుర్చీలు
మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ స్పీచ్ ను జనం పట్టించుకోలేదు. బహిరంగ సభకు వచ్చిన పబ్లిక్ కేస
Read Moreదివ్యాంగులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. పెన్షన్ ఇక రూ. 4,116
మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. దివ్యాంగులకు పింఛన్ను మరో వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించారు.వికలాంగులకు వచ్చే నెల ను
Read Moreవరిలో పంజాబ్ ను దాటేశాం.. గొర్రెల పెంపకంలో మనమే టాప్ : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టే మంచిర్యాల జిల్లా అయిందన్నారు సీఎం కేసీఆర్.. మంచిర్యాల జిల్లా డిమాండ్ ఎప్పట్నుంచో ఉందన్నారు. ప్రజల&zw
Read Moreమంచిర్యాల జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ)ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్ శిలాఫలకాన్ని
Read Moreబాసరకు పోటెత్తిన భక్తులు... కనీస వసతుల్లేక అవస్థలు
బాసర ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం(జూన్ 09) మంచిరోజు కావడంతో చిన్నారులకు అక్షరభ్యాసం చేయించడానికి భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచే అమ్మ
Read Moreజింక మాంసం పేరుతో కుక్క మాంసం.. తిన్నవారి పరిస్థితి ఏంటంటే
ప్రజల్లో అడవి జంతువుల మాంసం పట్ల ఉన్న ఇష్టాన్ని కొందరు దుర్మార్గులు క్యాష్ చేసుకుంటున్నారు. జింకమాంస పేరుతో కుక్కమాంసం అమ్ముతూ జనాలను బురిడీ కొట్టిస్త
Read More‘కేసీఆర్ సార్.. మా కాలనీ గోస చూడు’
మంచిర్యాల, వెలుగు: సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ నగర్కు వచ్చి తమ గోస చూడాలని కాలనీకి చెందిన ముంపు బాధితులు గురువారం ఆందోళన నిర్వహించారు. ఏటా వానాకాలంల
Read Moreఐదేండ్ల తర్వాత మంచిర్యాలకు కేసీఆర్
మంచిర్యాల, వెలుగు: సీఎం కేసీఆర్ఐదేండ్ల తర్వాత మంచిర్యాల జిల్లాకు వస్తున్నారు. చివరిసారిగా 2018 ఫిబ్రవరి 27న శ్రీరాంపూర్ప్రగతి స్టేడియంలో నిర్వహించిన
Read Moreలిఫ్టులు సరే... ముంపు సంగతేంది?
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్వాటర్లో మునుగుతున్న పంటలు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 40 వేల ఎకరాలకు పైగా మునక ఎకరానికి రూ.20 లక్
Read Moreసాగు నీటి దినోత్సవానికి స్పందన కరవు..
ఖానాపూర్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖానాపూర్ పట్టణం జేకే గార్డెన్ లో బుధ వారం నిర్వహించిన సాగునీటి దినోత్సవానికి స్పందన
Read Moreసీఎం సభకు మున్సిపల్ ట్యాంకర్లు.. వాటర్ సప్లై లేక జనాలకు తిప్పలు
మంచిర్యాల, వెలుగు: సీఎం సభ ఏర్పాట్ల కోసం మున్సిపల్ వాటర్ ట్యాంకర్లను వినియోగిస్తుండడంతో జిల్లా కేంద్రంలోని పలు కాలనీల ప్రజలు నీళ్లు లేక గోస పడు
Read Moreఆదివాసుల జోలికి వస్తే తడాఖా చూపిస్తం.. అధ్యక్షుడు కొట్నాక్ విజయ్
కాగజ్ నగర్, వెలుగు: ఆదివాసీ గిరిజన సమాజం జోలికోస్తే చూస్తూ ఊరుకోబోమని తాటతీస్తామని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నక్ విజయ్ హెచ్చరించారు. చిం
Read Moreసింగరేణి ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత..అత్యవసర పోస్టుల భర్తీలో అలసత్వం
ప్రైవేటు ఆసుపత్రులకే వెళుతున్న కార్మిక కుటుంబాలు స్పెషలిస్టులు వెళ్లిపోతుండ్రు కొత్త వారు వస్తలే
Read More












