కారు ప్రమాదంలో.. అన్నాడీఎంకే ఎంపీ రాజేంద్రన్ మృతి

కారు ప్రమాదంలో.. అన్నాడీఎంకే ఎంపీ రాజేంద్రన్ మృతి

తమిళనాడులోని విల్లుపురం జిల్లా దిండివనం హైవేపై మరో యాక్సిడెంట్ జరిగింది. అన్నాడీఎంకే ఎంపీ రాజేంద్రన్ అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ఎంపీ ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై డివైడర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి సీఎంతో కలిసి.. ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రాజేంద్రన్ తెల్లవారుజామున బయల్దేరినట్లు తెలుస్తోంది.