ఢిల్లీ ఎయిమ్స్ లో నర్సుల సమ్మె

ఢిల్లీ ఎయిమ్స్ లో నర్సుల సమ్మె

డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీ ఎయిమ్స్ లో నర్సుల సమ్మె కొనసాగుతోంది. ఆరో సెంట్రల్ పే కమిషన్ సిఫార్సులను అమలు చేయాలంటూ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక నిరసనలో పాల్గొంటున్నారు. అడ్మినిస్ట్రేషన్ తో చర్చలు జరిపేందుకు తమ యూనియన్ సిద్ధంగా ఉందన్నారు. పేషెంట్లు ఇబ్బంది పడుతున్నా కూడా… తమ డిమాండ్ల పరిష్కారానికి మరో దారి కనిపించడం లేదన్నారు. నెల రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చామన్నారు నర్సుల యూనియన్ ప్రెసిడెంట్.

మళ్లీ పెరిగిన గ్యాస్ ధర..15 రోజుల్లో రెండోసారి