హైదరాబాద్: కరోనాతో ప్రజలు చనిపోతుంటే ప్రధాని మోడీ అండ్ కో చూస్తూ సంతోషిస్తున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. మోడీ సర్కార్ ఎవరికీ కనిపించకుండా అదృశ్యం అయిపోయిందని కామెంట్ చేశారు. ‘కరోనాతో చాలా మంది చనిపోతున్న వారిలో కొందర్ని ఖననం చేస్తున్నారు, మరికొందర్ని దహనం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మోడీ అండ్ కోకు చాలా సంతోషమేస్తున్నట్లుంది. ప్రజల రక్తం వీరికి సువాసనలా తోస్తున్నట్లుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఎందుకొచ్చింది? అలాగే ఫైజర్ టీకాకు ముందే అనుమతి ఎందుకు ఇవ్వలేదు? ఎంపీ ఫండ్స్ కేంద్రమే తీసుకుంది. మా దగ్గర నిధులు ఉండుంటే మేం జనాలకు మెడిసిన్స్, ఆక్సిజన్ అందించే వాళ్లం. పీఎం కేర్స్ ఫండ్స్ను రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కేంద్రం వినియోగించాలి. మోడీ మీడియా చంచాల్లారా.. ఇప్పటికైనా మేల్కోండి. మీ సొంత మనుషులూ చనిపోతున్నారు. మోడీ భజన చేయడం మానండి’ అని అసదుద్దీన్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
మోడీజీ.. ప్రజల రక్తం మీకు సువాసనలా అనిపిస్తోందా?
- దేశం
- April 26, 2021
లేటెస్ట్
- తిరుపతిలో వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నామినేషన్ ర్యాలీలో ఉద్రిక్తత..
- Rajinikanth Coolie: ఇదికదా సూపర్ స్టార్ రేంజ్ అంటే.. కూలీ కోసం టాప్ రెమ్యునరేషన్
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- కోళ్ళకూ భావోద్వేగాలుంటాయి.. మూడ్ను బట్టి ముఖం రంగు మారుస్తాయి
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- SRH vs RCB: RCBతో హై వోల్టేజ్ మ్యాచ్.. మార్కరం స్థానంలో విధ్వంసకర హిట్టర్
- ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
- ఏపీ, తెలంగాణాలో ముగిసిన నామినేషన్ల పర్వం..
- V6 DIGITAL 25.04.2024 AFTERNOON EDITION
- Nagarjuna In Kubera: కుబేర మూవీ నుండి క్రేజీ న్యూస్.. ఆరేళ్ళ తర్వాత ఆపాత్రలో నాగార్జున
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు