‘అగ్నిపథ్’ ఆందోళనల పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా స్పందించారు. " కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆర్మీ నియామక ప్రక్రియ గత రెండేళ్లుగా ఆగిపోయింది. అందువల్లే ప్రధాని నరేంద్ర మోడీ అగ్నిపథ్ అనే స్కీమ్ ని తీసుకువచ్చి అభ్యర్ధుల వయసు పరిమితిని రెండేళ్లు పెంచారు. 2022 కి సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివలన చాలా మంది యువతకు లబ్ధి కలుగుతుంది. అగ్నిపథ్ పథకం ద్వారా యువత దేశానికి సేవ చేయవచ్చు, వారు ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగుతారు.మోడీకి దన్యవాదాలు" అని ట్వీట్ చేశారు.
इस निर्णय से बड़ी संख्या में युवा लाभान्वित होंगे और अग्निपथ योजना के माध्यम से देशसेवा व अपने उज्ज्वल भविष्य की दिशा में आगे बढ़ेंगे। इसके लिए @narendramodi जी का आभार व्यक्त करता हूँ।
— Amit Shah (@AmitShah) June 17, 2022
पिछले दो वर्ष कोरोना महामारी के कारण सेना में भर्ती प्रक्रिया प्रभावित हुई थी, इसलिए प्रधानमंत्री श्री @narendramodi जी ने ‘अग्निपथ योजना’ में उन युवाओं की चिंता करते हुए पहले वर्ष उम्र सीमा में दो वर्ष की रियायत देकर उसे 21 साल से 23 साल करने का संवेदनशील निर्णय लिया है।
— Amit Shah (@AmitShah) June 17, 2022