2019 ఆగస్ట్ ఐదో తేదీన జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదం, అవినీతి, నెపోటిజం అంతనికి బీజం పడిందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. శాంతికి విఘాతం కలిగిచేందుకు ప్రయత్నించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే ఏ ఘటనను అంగీకరించబోమన్నారు. ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ జరుగుతుందని, ఆ తర్వాత రాష్ట్ర హోదా కూడా వస్తుందని చెప్పారు అమిత్ షా. జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు. కశ్మీర్ టూర్ లో ఉన్న ఆయన శ్రీనగర్ లో అధికారులతో సమావేశమయ్యారు. భద్రతపై చర్చించారు.
కశ్మీర్ లో శాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
- దేశం
- October 24, 2021
లేటెస్ట్
- సివిల్స్ ర్యాంకర్ కు సన్మానం
- అన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ సర్కార్ : చింతకుంట విజయ రమణారావు
- మాజీ ఎమ్మెల్యే రసమయికి మతి చలించింది : ఒగ్గు దామోదర్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై చిరుత
- గడ్డం వంశీ కృష్ణను గెలిపించాలని ఇంటింటా ప్రచారం
- పేదలను ఆదుకోవడానికే పీవీఆర్ ట్రస్ట్ : కొత్త ప్రభాకర రెడ్డి
- వీరభద్రస్వామి ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ పూజలు
- ఆప్ ప్రచార గీతంపై ఈసీ బ్యాన్
- తొలి టీ20లో ఇండియా విమెన్స్ బోణీ
- చాయ్ చేస్తూ.. మెషీన్ కుడుతూ..
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..