పెంచిన మద్యం ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించింది. IMFL లిక్కర్ తో పాటు, విదేశీ మద్యంలోని మధ్య, ఫస్ట్ క్లాస్ బ్రాండ్లపై ధరలను తగ్గిస్తున్నట్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ తగ్గింపు రూ. 50 నుంచి రూ. 1350 వరకు ఉండనుంది. మీడియం, ప్రీమియంలో 25 శాతం ధరలను తగ్గించింది. అయితే బీర్లు, రెడీ టు డ్రింక్ లిక్కర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. అంతేకాదు రూ. 200లోపు క్వార్టర్ బాటిల్ ధరల్లో కూడా మార్పు ఉండదని ప్రభుత్వం తెలిపింది. రూ. 200ల పైన క్వార్టర్ ధర ఉన్న మద్యం రేటు మాత్రమే తగ్గనుంది. బాటిళ్ల సైజ్ లు, బ్రాండ్లను బట్టి 90 ML నుంచి లీటర్ వరకు రూ. 50 నుంచి రూ. 1350 వరకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తగ్గిన ధరలు రేపటి నుంచి అమలు కానున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని అరికట్టేందుకే ధరలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
మద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం
- ఆంధ్రప్రదేశ్
- October 30, 2020
లేటెస్ట్
- తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- సూర్యాపేట మామిడి మార్కెట్లో వ్యాపారుల గోల్ మాల్
- పెట్టుబడులు పెంచిన టాటా మోటార్స్
- సామాన్యుడు కొనేలా గ్రీన్ బిల్డింగ్స్ ఉండాలి: భట్టి విక్రమార్క
- సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో గాడి తప్పిన పాలన
- ఆఖరాటలో సన్షైన్
- ఆప్ అంతమే బీజేపీ టార్గెట్.. ఆపరేషన్ ఝాడు చేపట్టింది : కేజ్రీవాల్
- ఢిల్లీలో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం
- గెలిస్తే బంద్ చేస్తా.. కంగనా షాకింగ్ డెసిషన్
- హైదరాబాద్ లో జరిగిన ఆఖరి ఆటలోనూ.. అదే జోష్
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు