ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారి దర్శనానికి 2 రోజులు : పోటెత్తిన భక్తులు.. ఎందుకంటే..
తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. పవిత్రమైన పెరటాసి నెల, వరుస సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
Read More13 రోజులు దసరా సెలవులు ఇచ్చిన ఏపీ సర్కార్
ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులను ఖరారు చేశారు. 2023 అక్టోబర్ 13 నుంచి 25 వరకు అంటే 13 రోజుల పాటు దసరా సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. &nb
Read Moreచంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెండ్
చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జ
Read Moreఅవునా.. నిజమా : అది పెట్టె కాదు.. చెక్క దిమ్మె.. విశాఖ తీరంలో వీడిన మిస్టరీ
విశాఖపట్నం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ బాక్స్.. వంద కిలోల బరువు ఉంది.. అది పురాతన చెక్క పెట్టె అంటూ ప్రచారం జరిగింది. మత్స్యకారుల సమాచారంతో.. అ
Read Moreనారా లోకేష్ కు నోటీసులిచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ అధికారులు
ఢిల్లీ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేష్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి చేరుకు
Read Moreవిశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ చెక్క పెట్టే
విశాఖపట్నంలో వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ భారీ చెక్క పెట్టే కొట్టుకుని వచ్చింది. పర్యాటకులు, మత్సకారులు దీనిని గమనించి పోలీసులకు సమాచారం
Read Moreజడ్జిలపై అసభ్య కామెంట్స్ కేసులో తొలి అరెస్ట్
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. జడ్జిలపై అసభ్య కామెంట్ల నేపథ్యంలో తొలి అరెస్ట్ జరిగింది. విజయవాడ ఏ
Read Moreత్వరలో కురక్షేత్ర యుద్దం జరగబోతోంది: సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ విజయవాడలో వరుసగా ఐదో విడత వాహనమిత్ర నిధులను ఈరోజు ( సెప్టెంబర్ 29) విడుదల చేశారు. ఈ సందర్భంగా త్వరలో త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంద
Read Moreఅక్టోబర్ 1 నుంచి నాలుగో విడత వారాహి యాత్ర
పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో అవనిగడ్డ బహిరంగ సభతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డల
Read Moreఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం... ఫ్రీగా హెల్త్ చెకప్, మందులు
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు. వచ్చే రెండు నెలల పాటు జగనన
Read Moreటీటీడీ అధికారులు కొత్త నిర్ణయం... అది ఏంటంటే..
తిరుమల ఘాట్ రోడ్డులో ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను సడలిస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టి ( సెప్టెంబర్ 29)
Read Moreలోకేష్ కు హైకోర్టులో స్వల్ప ఊరట...
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.అక్టోబర్ 4వ తేదీ వరకు లోక
Read Moreఇంటర్నేషనల్ క్రికెట్ మాఫియా : రూ.350 కోట్ల బెట్టింగ్ ముఠా అరెస్ట్
విశాఖ నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ వేదికగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందాను సైబర్ పోలీసు
Read More












