ఆంధ్రప్రదేశ్
మనకు ఎన్నికలు ఎలా వచ్చినా.. ఎప్పుడొచ్చినా పర్వాలేదు : సీఎం జగన్
సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ఏపీ క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. భేటీలో జమిలీ ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చినట్టు తెల
Read Moreదసరా నుంచి వైజాగ్ నుంచే ఏపీ పాలన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలను విశాఖ కేంద్రంగా నిర్వహించేందుకు సిఎం జగన్ రెడీ అయ్యారు. దసరా నాటి నుంచి విశాఖలోనే సిఎంఓ కార్యక్రమాలు నిర్వహి
Read Moreస్కూల్ బస్సు డ్రైవర్ కు గుండెపోటు : పిల్లలను కాపాడి ప్రాణాలు విడిచాడు
ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న పిల్లలు మొదులుకొని పెద్ద వయస్సు కలిగిన
Read Moreతిరుమల ట్రాప్ బోనులో చిక్కిన మరో చిరుత
తిరుమల నడకదారిలో మరో చిరుత బోనులో చిక్కింది. గత వారం రోజులుగా చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల లక్షిత అనే చిన్
Read Moreచంద్రబాబుకు సీఐడీ మరో షాక్... ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ దాఖలు
చంద్రబాబుకి సీఐడీ మరో షాక్ ఇచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ నమోదైంది. ఫైబర్ నెట్ కేసులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చే
Read Moreచంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు... తీర్పు రిజర్వ్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఏపీ హైకోర్టులో వాదన
Read Moreఅక్టోబర్ 15 నుంచి దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు
దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సర్వం సిద్ధమైంది.. బెజవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గా దేవి సన్నిధిలో ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలు
Read Moreజనసేనకు గ్లాస్ గుర్తు కేటాయించిన ఈసీ
జనసేన పార్టీకి మరోసారి గ్లాస్ గుర్తుని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ విషయం తెలిసిన వెంటనే జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతల
Read Moreకర్నూలు జిల్లాలో 77 చెరువులకు నీళ్లు విడుదల
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సుమారు 77 చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. 224.31 కోట్
Read Moreచంద్రబాబు క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో సెప్టెంబర్ 19వ తేదీన విచారణ జరగ
Read Moreతిరుమలలో పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 16 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సెప్టెంబర్ 18న శ్రీవారిని 62,745 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించ
Read Moreసెప్టెంబర్ 20, 21 తేదీల్లో వానలు..
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండ్రోజులు(సెప్టెంబర్ 20, 21) తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పగటిపూట
Read Moreతిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరో చిరుత సంచారం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఘాట్ రోడ్డు15వ మలుపు వద్ద చిరుత పులి వాహనదారుల కంటపడింది. వెంటనే టీటీడీ అధికారులకు వాహనదా
Read More












