ఆంధ్రప్రదేశ్
శిలా తోరణం వరకు క్యూ లైన్..శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఇబ్బందులు
తిరుమలకు భక్తుల పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా స్వామి వారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు. దీంతో టోకె
Read Moreవిజయవాడ ఆసుపత్రిలో దారుణం..
పాము కరిచిన బాధితురాలు చికిత్స కోసం వస్తే.. ఓ డాక్టర్ చేతికి కట్టువేసి సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన సంఘటన విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంద
Read Moreఅనంతపురం జిల్లాలో అరుదైన ఖనిజ నిక్షేపాలను కనుగొన్న శాస్త్రవేత్తలు
హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్- నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్సిస్ట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు అరుదైన ఖనిజాలను (మూలకాలను) కనుగొన్నారు. అది కూడా ఆంధ్ర ప్
Read Moreతిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ.. దర్శన సమయం పొడిగింపు
తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ బ్రేక్లను రద్దు చేసి దర్శన సమయాన్ని పొడిగించాలని టీటీడీ నిర్ణయించింది. నిత్యం 15 గంటల దర్శనం కల్పించడంతోపాట
Read Moreఆంధ్ర–తమిళనాడు మత్స్యకారుల మధ్య గొడవ.. తీవ్ర గాయాలు
ఏపీలోని నెల్లూరు జిల్లా అల్లూరు (మం) ఇసుకపల్లి సముద్ర తీరంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆంధ్ర, తమిళనాడు మత్స్యకారులు మధ్య గొడవ జరిగింది. తమిళనాడులో
Read Moreరాష్ట్ర సహకారం లేకున్నా MMTS ప్రారంభిస్తున్నం -కిషన్ రెడ్డి
ఇప్పటి వరకు దేశంలో 14 వందే భారత్ రైళ్ళను ప్రారంభించామని, అందులో రెండు తెలంగాణకు ప్రధాని బహుమతిగా ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సి
Read Moreఏపీలో భారీ స్థాయిలో ఐపీఎస్, ఐఏఎస్ల బదిలీలు.. ఉత్వర్వులు జారీ
ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న వేళ భారీ స్థాయిలో బదిలీల
Read Moreబీజేపీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్ల
Read Moreనందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
అనంతపురంలో హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అన్నారు. ఏపీలో ఉంది చెత్త
Read Moreతిరుమలలో పెరిగిన భక్తల రద్దీ
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శానానికి 30 కంపార్టుమెంట్లలో భ
Read Moreతిరుమలలో మద్యం కావాలంటూ ఓ వ్యక్తి హల్ చల్
తిరుమలలో లేపాక్షి సర్కిల్ వద్ద మతిస్థిమితం లేని ఓ వక్తి హల్ చల్ చేశాడు. మద్యం కావాలంటూ షబ్ వే బ్రిడ్జ్ పైకి ఎక్కి నిరసనకు దిగాడు. కింది నుంచ
Read Moreకంటతడి పెట్టిన మంత్రి విడదల రజనీ
ఏపీ మంత్రి విడదల రజనీ కంటతడి పెట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో భావోద్వేగానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండల
Read Moreచంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ ఢిల్లీ పర్యటన: అంబటి రాంబాబు
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టం
Read More












