ఆంధ్రప్రదేశ్

పవన్​కు మిగిలింది ఆ ఒక్కటే .. రోజా సెటైర్లు 

జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి రోజా. ఇక ఆయనకు మిగిలింది.. కేఏ పాల్ జెండా మాత్రమే అంటూ ఎద్దేవ చేశారు. జనసేన పార్టీ అసలు

Read More

ఏపీ టెన్త్‌ రిజల్ట్స్... బాలికలదే హవా

ఏపీ టెన్త్‌ రిజల్ట్స్  వచ్చాయి.  విజయవాడలో మంత్రి బొత్స సత్యనారయణ ఫలితాలను  వెల్లడించారు.  ఈ ఏడాది మొత్తం 72.26 శాతం విద్యార్

Read More

మే 6న ఏపీ టెన్త్‌ ఫలితాలు.. ఎన్ని గంటలకంటే..?

ఆంధ్రప్రదేశ్‌ టెన్త్‌ ఫలితాలు మే 6వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు విడుదలకానున్నాయి. ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను

Read More

అందుకే కో-ఆర్డినేటర్‌ పదవికి రాజీనామా: బాలినేని భావోద్వేగం

ఒంగోలు : వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తల కోసం ఏదైనా చేస్తానన్నారు. ఈ సందర్భంగా మ

Read More

మే 6న ‘అమరరాజా గిగా కారిడార్’కు శంకుస్థాపన

హైదరాబాద్‌ : అమరరాజా బ్యాటరీస్‌ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లి వద్ద ‘లిథియమ్‌ సెల్‌- బ్యాటరీ

Read More

R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు.. ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ ప్రభుత్వం అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధమైంది. ఇటీవల R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు, జీవో 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలై

Read More

ఏపీలో 70 శాతం నన్ను సీఎంగా కోరుకుంటున్నరు: కేఏ పాల్

ఏపీ మంత్రి బొత్స సత్యానారాయణపై తీవ్ర ఆరోపణలు చేశారు ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్.  తనను కలిసినప్పుడు  బొత్స సత్యనారాయణకు కోటి రూపాయల ఆస్తి

Read More

ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు

ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఏప్రిల్‌ 26వ తేదీన ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ భేటీ అయింది.

Read More

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీతో పాటు మరో నలుగురికి నెల రోజుల జైలుశిక్ష

ఏపీ అధికారులపై ఆ రాష్ర్ట హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఐదుగురు అధికారులకు నెలరోజులు జైలు శిక్ష విధించింది. సీనియర్

Read More

రాజధాని రైతుల పిటిషన్ పై మే 9న సుప్రీంకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులపై సుప్రీంకోర్టు జులై 11వ తేదీన విచారణ చేపట్టనుంది. చనిపోయిన పిటిషనర్స్ స్థానంలో వేరొకరికి అవకాశం కల్పించాలంటూ పలువు

Read More

హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారికి శుభవార్త

హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారికి శుభవార్త. హైదరాబాద్-విశాఖపట్నం హైవేలో భాగమైన ఖమ్మం -దేవరపల్లి నాలుగు లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి ప్రస్తుతం

Read More

ఆయేషా మీరా కేసులో సీబీఐ ఎదుట హాస్టల్​ వార్డెన్​ ఆయేషా మీరా కేసులో సీబీఐ ఎదుట హాస్టల్​ వార్డెన్​ 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యాచారం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్ సిబీఐ క

Read More

నాడు చంద్రబాబు, నేడు జగన్​.. భోగాపురం ఎయిర్​ పోర్టుకు  శంకుస్థాపన

భోగాపురం ఎయిర్ పోర్టును ఏపీ సీఎం జగన్ ఈ రోజు ( మే3)న ప్రారంభించారు. 2026లో మళ్లీ తానే సీఎం అవుతానని.. జాతికి అంకితం చేస్తానని ప్రకటించారు. సీఎం జ

Read More