ఆంధ్రప్రదేశ్
ఢిల్లీ లిక్కర్స్కాం.. మాగుంట రాఘవ మధ్యంతర బెయిల్కు సవరణ
15 రోజుల నుంచి ఆరు రోజలకు తగ్గించిన సుప్రీం న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెద
Read Moreఏపీలో జూన్ 12 నుంచి స్కూళ్లు.. తొలి రోజే ‘జగనన్న విద్యా కానుక’
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో జూన్ 12వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. అదే రోజు దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న వ
Read Moreతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 2023 జూన్ 09 శుక్రవారం రోజున క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడతున్నాయి.
Read More10న శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా టూర్.. పోస్టర్ విడుదల చేసిన సోము వీర్రాజు
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 10న శ్రీకాళహస్తిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు నడ్డా పర్
Read Moreఏపీ సీఎం జగన్ తో అంబటి రాయుడు భేటి...
రాజకీయాల్లోకి వస్తానని ఇప్పటికే ప్రకటించిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ఆ దిశగా తన ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. గత నెల 11న సీఎం జగన్ను కలి
Read Moreఏసీబీ వలలో ఎస్ ఈ బి సీఐ, ఎస్ఐ
శ్రీకాకుళం జిల్లాలో ఎస్ ఈ బీ అధికారులపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. పొందూరు మండలంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సీఐ శ్రీనివాసరావు,
Read Moreవివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడే:సీబీఐ
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని 8 వ నిందితుడిగా చేర్చిన సీబీఐ కోర్టుకు నివేదించింది. కేసు విచారణను తప్పుదారి పట్టించేందుకు అవినాష్ రెడ్డి, అ
Read Moreపులివెందుల ప్రజలు కూడా జగన్ బాధితులే.. కార్యకర్తలతో నారా లోకేష్
కడప జిల్లాలో యువగళం కొనసాగిస్తున్న నారాలోకేష్ పులివెందులలో టీడీపీ కార్యకర్తలతో, స్థానిక నేతలతో సమావేశమయ్యారు. వైసీపీ పాలనలో విపరీతంగా పన్నులు పెంచి ప్
Read Moreఏపీలో సీపీఎస్ రద్దు...సీపీఎస్ స్థానంలో జీపీఎస్
అమరావతి : ఏపీలో సీపీఎస్ విధానాన్ని రద్దుచేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ స్థానంలో ‘ఏపీ గ్యారంటీడ్ పెన్షన్
Read Moreముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు జరగడానికి ఇంకా సమయం ఉన్నా.. సీఎం జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు.. ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అని వి
Read Moreసీమ కన్నీళ్లు తుడుస్తా.. పాదయాత్రలో లోకేశ్
తాను రాయలసీమ కష్టాలు చూశానని.. సీమ కన్నీళ్లు తుడుస్తానని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ అన్నారు. మిషన్ రాయలసీమలో భాగంగా తాము అధికారంలోకి వస్
Read Moreచంద్రబాబుకు సిగ్గు, అభిమానం, అవమానాలు లేవు: లక్ష్మీ పార్వతి
సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని నందమూరి లక్ష్మీపార్వతి ధీమా వ్యక్తంచేశారు. . ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి చంద్రబాబుపై
Read Moreఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ్మ
Read More












