ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం నుంచే పాలన..ఏపీ సీఎం జగన్ ప్రకటన
2023, సెప్టెంబర్ నుంచి విశాఖపట్నంలోనే కాపురం పెడుతున్నట్లు ప్రకటించారు ఏపీ సీఎం జగన్. తాడేపల్లి నుంచి వచ్చేస్తున్నానని.. మూడు రాజధానులతో.. అన్ని జిల్ల
Read Moreవివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి 6 రోజుల సీబీఐ కస్టడీ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ కు కస్టడి విధించింది సీబీఐ కోర్టు. ఇద్దరికి ఆరు రోజుల ప
Read Moreవివేక హత్యకేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఏప్రిల్ 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని
Read Moreకార్టూనిస్టు బాలి ఇక లేరు
కార్టూనిస్టుగా తెలుగు పత్రికా రంగాన్ని దశాబ్దాల కాలం పాటు తన బొమ్మలతో ఉర్రూతలూగించిన ప్రముఖ చిత్రకారులు బాలి సోమవారం అర్థరాత్రి అనారోగ్యంతో విశా
Read Moreజీవో నెంబర్ 1 పిటిషన్ పై ఏప్రిల్ 24న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 1 కేసు సుప్రీంకోర్టుకు చేరింది. జీఓ ఆర్టీ నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ప
Read Moreఏప్రిల్ 24న ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనపై కేంద్ర హోం శాఖ సమావేశం
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనపై కేంద్ర హోమ్ శాఖ సమావేశం తేదీ ఖరారు చేసింది. ఏప్రిల్ 24న కేంద్రహోంశాఖ సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని నార్త్ బ
Read Moreసీబీఐ ఆఫీసు గేట్ నుంచి వెనక్కి వచ్చిన వైఎస్ అవినాష్
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి.. సీబీఐ కార్యాలయం గేట్ నుంచే వెనుదిరిగారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన మాజ
Read Moreతెలంగాణ వాళ్లకు లొంగి పోయావా పవన్ : పేర్ని నాని
తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో అగ్గి రాజుకుంటోంది. పరోక్షంగా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ మం
Read Moreఅవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ లో ఏముందంటే
మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యకు మహిళలతో ఉన్న వివాహేతర స
Read Moreహైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్
మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఏప్రిల్ 17 సోమవారం రోజున తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిష
Read Moreతిరుమలలో అగ్ని ప్రమాదం..ఆస్థాన మండపంలో మంటలు
తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపంలో ఘటన చోటు చేసుకుంది. ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రాంతంలో
Read Moreవైఎస్ భాస్కర్ రెడ్డికి రిమాండ్.. ధైర్యంగా ఎదుర్కొంటామని ఎంపీ అవినాశ్ రెడ్డి ధీమా
వైఎస్ వివేకా హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను..చంచల్ గూ
Read Moreరోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే దుర్మరణం.. మృతిపై పలు అనుమానాలు
కర్నూలులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్న నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్నూల్ నుంచి
Read More












