ఆంధ్రప్రదేశ్

మే3న  ఏపీలో లారీలు  బంద్..  విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి మద్దతు 

ఆంధ్రప్రదేశ్‌లో రేపు ( మే3)  లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి మద్దతుగా లారీలను బంద్​ చేయనున్నారు.  

Read More

చంద్రబాబు తిరుపతి జిల్లా పర్యటన వాయిదా 

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 2,3,4 తేదీల్లో జరగాల్సిన బాబు పర్యటన రెండు రోజుల పాటు

Read More

రాజధాని లేని సీఎంకు స్వాగతం .. విశాఖలో ఫ్లెక్సీల కలకలం..  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళుతున్నారు. ఈ క్రమంలో విశాఖలో ఫ్లెక్సీల కలకలం రేగింది. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్

Read More

నేతి ఇడ్లీ కోసం పాక హోటల్​ కు.. రుచి అద్భుతమంటూ కితాబు

కొన్నిసార్లు ఎంతదూరం వెళ్లినా.. ఏ హోదాలో ఉన్నా జిహ్వరుచి వదలదు. అదే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విషయంలోనూ జరిగింది. ఆయన అనుకుంటే మహా మహా ఫైవ్స్టార

Read More

నడి వేసవిలో అకాల వర్షాలు... రైతన్నల గగ్గోలు

ప్రజల ఆలోచనలతో పాటు కాల గమనం కూడా మారుతుందా... ఈ సారి ఎండాకాలం ఎండలు మండిపోతాయని గతంలో వాతావరణశాఖ భారీగా హెచ్చరికలు జారీ చేసింది.  మరి ఏమైందో తెల

Read More

శ్రీశైలం డ్యామ్​12వ గేట్​ వద్ద షార్ట్​ సర్క్యూట్

అన్ని గేట్లకు కరెంట్​సప్లై నిలిపివేత శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం డ్యామ్​12వ గేట్​వద్ద సోమవారం సాయంత్రం 4.30గంటలకు భారీ శబ్దం వచ్చింది. ఒక్కసారి

Read More

తిరుమలలో హై అలెర్ట్ 

తిరుమలలో హై అలెర్ట్ ప్రకటించారు. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అందరూ అలర్ట్ అయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధుల్ల

Read More

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. డీఏలు విడుదల

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ అందించింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు  2022 జనవరి 1 నుంచి ఇవ్వా

Read More

చంద్రబాబుని తిట్టేందుకు పోటీ పడతారు… కానీ రైతులను పట్టించుకోరా?‌‌ – యువగళం పాదయాత్రలో లోకేష్​

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సోమవారానికి (మే1)  86వ రోజుకు చేరుకుంది.  సోమవారం ఎమ్మిగనూరు నియోజకవర్

Read More

తుని రైలు దహనం కేసు కొట్టివేత.. విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు!

కాకినాడ జిల్లా తునిలో రైలు దహనం కేసుకు సంబంధించి రైల్వే కోర్టు సోమవారం ( మే1)న కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో విచారణ సరిగా చేయలేదని కోర్టు అభిప్ర

Read More

శ్రీశైలం డ్యామ్​ వద్ద పెద్ద శబ్దాలు ... విద్యుత్​  నిలిపివేసిన అధికారులు

శ్రీశైలం  డ్యామ్​ వద్ద సోమవారం ( మే 1) పెద్ద శబ్దాలు వచ్చి దట్టంగా పొగలు అలముకున్నాయి.  దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో స్పెషల

Read More

భోగాపురం ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్​.. మే 3న శంకుస్థాపన

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  జిల్లాల పర్యటనలను మరింత ముమ్మరం చేశారు. ఇటీవలే అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన...మే 3న  విజయనగరం, విశాఖపట్నం జి

Read More

జగన్​ మీ నేతలను అదుపులో పెట్టుకో... వైసీపీ నేతలకు  చంద్రబాబు వార్నింగ్​ 

ఏపీలో పొలిటికల్​ హీట్​ రాజుకుంటుంది.  వేడి.. తగ్గినా  సెగ తగ్గలేదు. పొలిటికల్‌ హీట్‌ మంటపుట్టిస్తూనే ఉంది. ఎన్టీఆర్‌ శతజయంతి

Read More