ఆంధ్రప్రదేశ్
గుడివాడ పేదలకు గుడ్ న్యూస్.. .జూన్ 16న టిడ్కో ఇళ్లు పంపిణి
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జూన్ 16న కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించనున్నారు. గుడివాడ మండలం మల్లాయపాలెం టిడ్కో గృహ సముదాయాన్ని
Read Moreతిరుమలలో తగ్గిన రద్దీ.. 10 గంటల్లో ఉచిత దర్శనం
కలియుగ వైకుంఠం తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతూ వస్తోంది . అయితే వేసవి సెలవులు ముగియడంతో రద్దీ కొంతమేరకు తగ్గిందని టీటీడీ అధికారులు త
Read Moreవారాహికి లైన్ క్లియర్.. ఫుల్ జోష్ లో జన సైనికులు
జనసేనాధి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు లైన్ క్లియర్ అయింది. దీంతో జనసైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కొన్ని రోజుల నెలకొన్న సస్పెన్
Read Moreఏపీ ఎన్నికల్లో భూ కుంభకోణాలే మా అజెండా..
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ వేట ఊపందుకుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో భూ కుంభకోణాలే తమ ఎన్
Read MoreAvinash reddy: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ జూన్ 19కి వాయిదా
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సుప్రీంలో సునీతా రెడ్డి పిటిషన్ పై సీబీఐకి నోటసులివ్వలేమన్న సుప్ర
Read Moreఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్ హరి
చిత్తూరు : ఎర్రచందనం అక్రమ రవాణాలో జబర్దస్త్ ఆర్టిస్ట్ హరి ప్రధాన సూత్రధారి అని పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో మా
Read Moreజనసేనలో చేరిన టాలీవుడ్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ లో ఆయనకు పవన్ కళ్యాణ్ కండువా కప్పి
Read Moreచంద్రబాబు బతుకంతా వాగ్దానాలు.. వెన్నుపోట్లే
బాబు అంటేనే వెన్నుపోటు, మోసం, దగా, కుట్ర చంద్రబాబు అండ్ కో ది పెత్తందారి మనస్తత్వం పేదలకు మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేరు బీజేపీ, దత్త
Read Moreరాజకీయాల్లోకి నటుడు సప్తగిరి.. పోటీ చేసేది అక్కడి నుంచే
రాజకీయాల్లోకి మరో నటుడు ఎంట్రీ ఇస్తున్నాడు. కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన సప్తగిరి త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్ర
Read Moreఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృ
Read Moreఏపీకి చల్లని కబురు.. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రుతుపవనాలు తిరుపతి జిల్లాలోని శ్రీహరి కోట సమీప ప్రాంతా
Read Moreజగన్ ప్రభుత్వంలో అవినీతి తప్ప.. ఏం కనిపించట్లేదు: హోం మంత్రి అమిత్షా
ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల పాలనలో అవినీతి తప్పా ఇంకేమీ కనిపించలేట్లేదని కేంద్ర హోం మంత్రి అమిత్షా విమర్శించారు. ప్రధాని మోడీ 9
Read Moreటెక్నాలజీ చదువులపై సీఎం జగన్ దృష్టి... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీని తట్టుకొనేందుకు ,.. మారుతున్న టెక్నాలజీ ప్రకారంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ మర
Read More












