ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులపై సుప్రీంకోర్టు జులై 11వ తేదీన విచారణ చేపట్టనుంది. చనిపోయిన పిటిషనర్స్ స్థానంలో వేరొకరికి అవకాశం కల్పించాలంటూ పలువురు రైతులు ఎల్ఆర్ అప్లికేషన్ దాఖలు చేశారు. రైతులు దాఖలు చేసిన తాజా పిటిషన్ పై మే 9వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. రాజధాని అమరావతి కేసును గత విచారణలో సుప్రీంకోర్టు జులై 11వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
రాజధాని రైతుల పిటిషన్ పై మే 9న సుప్రీంకోర్టులో విచారణ
- ఆంధ్రప్రదేశ్
- May 4, 2023
లేటెస్ట్
- టీఎస్ఎండీసీ , ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లకు ఎన్జీటీ షాక్
- నాపై విరుచుకుపడాలని ఆప్ హైకమాండ్ నుంచి నేతలకు ఒత్తిడి తెస్తుర్రు
- అమెరికాలో ఫస్ట్ తెలుగు మహిళా జడ్జ్ ఈమెనే
- RR vs RCB: ఆర్సీబీకు చెక్ పెట్టేందుకు వ్యూహం.. ముగ్గురు అంతర్జాతీయ స్పిన్నర్లతో రాజస్థాన్
- నాలుగు రోజుల్లో కొనుగోళ్లు కంప్లీట్ చేయాలి : శరత్
- హనుమకొండలో .. తెరచుకున్న ఎస్డీఎల్సీఈ గేట్లు
- జనగామ జిల్లాలో విత్తనాల కొరత లేకుండా చూడాలి : బి. గోపి
- గ్రామాల్లో నాసిరకం విత్తనాలు అమ్మితే కేసులు : అగ్రికల్చర్ ఆఫీసర్ బాబూరావు
- ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్రెడ్డి
- మార్పు కోసం నల్గొండ టూ జార్ఖండ్.. MPగా పోటీ చేయడానికి 1600కి.మీ ప్రమాణం
Most Read News
- ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలకు స్వాగతం చెప్పినట్టే...
- అదృష్టం అంటే ఇదే : కందిపప్పు కోసం వెళితే.. రూ.4 కోట్ల లాటరీ తగిలింది
- Vastu Tips : వంట గది పెద్దగా ఉండకూడదా.. మెట్ల కింద ఖాళీ మంచిదేనా..!
- Naga Chaitanya: అత్యంత ఖరీదైన కారు కొన్న నాగ చైతన్య.. స్పెషాలిటీస్ ఇవే?
- కరెంట్ ఆదా చేసే 5 రకాల ఇన్వర్టర్ ఫ్యాన్లు
- Kannappa Teaser: కన్నప్ప టీజర్కు సూపర్ రెస్పాన్స్: మంచు విష్ణు
- కెమికల్స్తో పండించిన మామిడిపండ్లు తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా.. వాటిని ఎలా గుర్తించాలి....
- బెంగళూరు రేవ్ పార్టీలో ఇద్దరు తెలుగు నటులు
- పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో అస్తిపంజరం కలకలం
- 10th పాసైతే చాలు.. . సర్కారీ కొలువు రెడీ.. జీతం ఎంతంటే...