ఆంధ్రప్రదేశ్

ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీలో బీభత్సం.. మార్చి 20వ తేదీ సోమవారం ఉదయం సభ సమావేశం కాగానే.. జీవో నెంబర్ వన్ రద్దు చేయాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియా

Read More

tirumala : సర్వదర్శనానికి 36 గంటల సమయం

వీకెండ్ కావడంతో తిరుమలకు  భక్తులు పోటెత్తారు.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని  కంపార్ట్మెంట్లు నిండి టీబీసీ వరకు భక్తులు బయట క్యూలైన

Read More

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్గోపాల్ రెడ్డి అరెస్టుపై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించిం

Read More

Vijayawada : లిఫ్ట్ వైర్ తెగి పడి.. ముగ్గురి మృతి

ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ( వీటీపీసీ) కేంద్రంలో.. లిఫ్ట్ లో ఎనిమిది మంది పైకి

Read More

ఏపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు టీడీపీ కైవసం

ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. తూర్పు రాయలసీమ స్థానం నుంచి కంచర్ల శ్రీకాంత్,  ఉత్తరాంధ్ర

Read More

ఏపీ, తెలంగాణ మధ్య ఉన్నపెండింగ్ సమస్యలు పరిష్కరించాలని వినతి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్​కోకు రావాల్సిన రూ.7,058 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించాలని ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోడీని కో

Read More

TTD : భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. కాలి నడకన వచ్చే భక్తులకు ఉచిత దర్శనం టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తిరుమల కొండపైకి నడిచి వెళ్ల

Read More

ఏపీ ప్రజలకు అలర్డ్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మార్చి 18 నుంచి  ఏలూరు, కృష్టా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకా

Read More

అమిత్ షాతో ముగిసిన జగన్ భేటీ

కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో మార్చి 17న ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ఆయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ భేటీ ముగిసింది. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగ

Read More

ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు షాక్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి (YSRCP) తెలంగాణ హైకోర్టులో(Telangana) ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ విచారణ తీరు.. అరెస్ట్

Read More

శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న ఇస్రో

న్యూఢిల్లీ: బ్రిటన్ కంపెనీ వన్ వెబ్ కు చెందిన మరో 36 శాటిలైట్లను ఇస్రో ఈ నెల 26న ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనుంది. ఈ ప్రయోగం కోసం ఇప్పటికే 36 శ

Read More

తెలంగాణలో దొంగనోట్ల ప్రింటింగ్.. ఏపీ, చత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో మార్పిడి

భద్రాచలం, వెలుగు: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ముద్రించి, ముంపు మండలాలు, చత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో దొంగనోట్లను చలామణి

Read More

తెలుగు రాష్ట్రాల పెండింగ్ సమస్యలపై ప్రధాని మోడీతో వైఎస్ జగన్ చర్చ..?

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌మోహన్‌‌ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన

Read More